Thursday, April 25, 2024

అంతర్జాతీయ వార్తలు

గ్రీన్ ఛాలెంజ్‌లో అనిల్ కూర్మాచలం

రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్   చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు తన జన్మదినం సందర్బంగా మొక్కను నాటిన రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ మాజీ చైర్మన్...
womens day

మార్చి 8న ఉమెన్స్‌ డే ..ఎందుకో తెలుసా..?

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని అంతా జరుపుకుంటున్నారు. ప్రభుత్వాలు, మహిళాసంఘాలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ఈ రోజున చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. జన్మనిచ్చిన అమ్మ సాధికారత కోసం జరుపుతున్న పోరాటానికి...

ట్రంప్ పై నిక్కి మరో గెలుపు

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ప్రైమరీ ఎన్నికల్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. వాషింగ్టన్ డీసీలో తొలి విజయాన్ని...

USA:ట్రంప్‌పై నిక్కీ హేలీ గెలుపు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో తొలి విజయం సాధించింది నిక్కీ హేలి. వాషింగ్టన్ డీసీలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై గెలుపొంది తొలి విజయాన్ని నమోదు చేశారు నిక్కీ హేలీ. ప్రైమరీ ఎన్నికల్లో...

‘మాట’తో జీవితం ఆనందంగా మారిపోయింది

మాట (మన అమెరికా తెలుగు అసోసియేషన్‌ ) ఆధ్వర్యంలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 10 వరకు జరగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరగుతున్న...

జర్మనీ గాయనితో ప్రధాని మోడీ..

భారత పర్యటనకు వచ్చిన జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్‌మన్‌ని కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భారతీయ సంగీతం, సంస్కృతం పట్ల కసాండ్రాకు ఉన్న అభిరుచిని ప్రశంసించారు మోడీ. ఈ సందర్భంగా అచ్యుతం కేశవం...

హెచ్ఐసీసీలో బయో ఆసియా సదస్సు

రాష్ట్రాన్ని నైపుణ్య శిక్షణ కేంద్రంగా మార్చెలా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్దం చేశారన్నారు మంత్రి శ్రీధర్ బాబు.ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీధర్ బాబు...ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ వేదిక...

అంగ‌రంగ వైభవంగా టిఎఫ్‌సిసి అవార్డులు

తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఆధ్వ‌ర్యంలో దుబాయ్‌లో అంగ‌రంగ వైభ‌వంగా టిఎఫ్‌సిసి సౌత్ ఇండియా నంది అవార్డులు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా దుబాయ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో టిఎఫ్‌సిసి నంది అవార్డుల‌కు సంబంధించిన...

భారతీయులకు గుడ్ న్యూస్..

భారతీయులకు గుడ్ న్యూస్ అందించింది దుబాయ్. వీసా విధానంలో మార్పులు చేపట్టిన దుబా్ ఐదేళ్ల మల్టిపుల్‌ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసా పొందినవారు మూడు నెలల పాటు దుబాయ్‌లో ఉండొచ్చు. దీనిని...

వెనిజులాలో ప్ర‌మాదం.. 23 మంది మృతి

వెనిజులాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోవడంతో 23 మంది మృతి చెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల...

తాజా వార్తలు