Saturday, April 27, 2024

వార్తలు

ఈ ఆసనం వేస్తే ఆ సమస్యలు దూరం!

నేటి రోజుల్లో చాలమందికి శారీరక శ్రమ తగ్గింది. ఫలితంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందువల్ల ప్రతిరోజూ వ్యాయామం లేదా యోగా చేయడం తప్పనిసరిగా మారింది. ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల...

TTD:వైభవంగా కోదండరాముని పుష్పయాగం

ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభ‌వంగా ప్రారంభమైంది....

క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో!

క్యారెట్ గురించి మనందరికీ బాగా తెలుసు. దీనిని కూరగానే కాకుండా పచ్చిగా కూడా తింటూ ఉంటారు చాలామంది. దీనిని ప్రతిరోజూ తినడం వల్ల చాలానే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో మన శరీరానికి...

మే 13న వేతనంతో కూడిన సెలవు ..

మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎంపీ, ఏపీలో అసెంబ్లీ, ఎంపీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారు...

Supreme:పోస్టల్ బ్యాలెట్ ప్రసక్తేలేదు

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో పోలైన ఓట్ల‌తో వీవీప్యాట్ల స్లిప్ల‌ను వంద శాతం స‌రిచూసుకోవాల‌ని చేసిన డిమాండ్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.ఈవీఎంలు, వీవీప్యాట్ల‌తో వంద శాతం క్రాస్ వెరిఫికేష‌న్ కుద‌ర‌ద‌ని కోర్టు చెప్పింది. ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో...

బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు..

సాధారణంగా పండ్లు తినడం వలన గానీ, జ్యూస్ లా తీసుకోవడం వలన గానీ ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అందులో ముఖ్యంగా బొప్పాయి పండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో...

త్రికోణాసనం వేస్తే ఎన్ని ప్రయోజనాలో..!

ప్రతిరోజూ ఆరోగ్యంగా ఉండేందుకు శారీరక శ్రమ చాలా అవసరం. అందుకే రోజుకు ఒక అరగంట వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలమందికి వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపరు. అలాంటివారు యోగా...

వైభవంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన గురువారం ఆలయ సమీపంలోని పుష్క‌రిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని...

మే 27న‌ వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక..

పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం – న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మే 2న నోటీఫికేషన్...

మామిడి పండు తింటున్నారా..ఇవి తెలుసుకోండి!

మామిడి పండ్లను చాలమంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఎందుకంటే ఇతర పండ్లతో పోల్చితే రుచిలో మామిడిపండు అన్నిటికనే మిన్న. అందుకే మామిడిని పండ్లలో రారాజు గా అభివర్ణిస్తారు. వేసవిలో మాత్రమే లభించే...

తాజా వార్తలు