ఐపిఎల్ 2024 : ఆర్సీబీ..ఇక పురుషుల వంతు!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ విజేత గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. ఫైనల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి కప్పు గెలుచుకుంది. ఫైనల్ లో మొదట బ్యాటింగ్...
IPL 2024:గుజరాత్,పాండ్యను లైట్ తీసుకుందా?
2024 ఐపీఎల్ సీజన్ లో అత్యంత చర్చనీయాంశం ఏదైనా ఉందా అంటే అది ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించి ఆ బాధ్యతలు హర్ధిక్ పాండ్య కు అప్పగించడమే. ముంబై...
ఐపీఎల్ లో ఆస్ట్రేలియన్స్.. అదరగొడతారా?
క్రికెట్ లో ఆస్ట్రేలియా టీం ఎంతటి బలమైన జట్టో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలలో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తుంది. ఏ జట్టుకు సాధ్యం కానీ రీతిలో...
తిరుగులేని టీమిండియా!
గత కొన్నాళ్లుగా టీమిండియా ప్రదర్శన ఎవరి ఊహలకు అందని రీతిలో కొనసాగుతోంది. ఫార్మాట్ ఏదైనా వంద శాతం న్యాయం చేస్తూ జట్టుకు చిరస్మరణీయ విజయాలను అందిస్తున్నారు ప్లేయర్స్. సీనియర్స్ జూనియర్స్ అందరూ సమిష్టిగా...
టీ20 వరల్డ్ కప్కు కోహ్లీ దూరం?
టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కు దూరం కానున్నాడా ? అంటే అవుననే సమాధానాలు అడపా దడపా వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ బ్యాటింగ్...
వచ్చే ఐపీఎల్.. చెన్నైలోకి రోహిత్ ?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఈ సీజన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలీసిందే. ముంబై జట్టుకు నాలుగు టైటిల్స్ అందించించిన రోహిత్ శర్మను అనూహ్యంగా కెప్టెన్సీ...
క్యారీ ఒంటరిపోరాటం..ఆసీస్ అద్భుత విజయం
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. క్రిస్ట్ చర్చ్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ ఆసీస్ విజయం సాధించగా న్యూజిలాండ్ వరుసగా 10వ టెస్టులో ఓటమి పాలైంది. ఓ దశలో ఆసీస్...
IPL:ఆరంభం నుంచి ఆడుతున్న ప్లేయర్స్ వీరే!
2008 లో ప్రారంభం అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అభిమానులను ఇప్పటికీ కూడా ఉర్రూతలూగిస్తోంది. ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు లేని ఆధారణ ఐపీఎల్ కు లభిస్తుందంటే అభిమానులు ఈ లీగ్ ను...
Rohith:రోహిత్ రిటైర్మెంట్ అప్పుడే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై తరచూ రకరకాల పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ రకమైన పుకార్లు మరింత పెరిగాయి....
ఐదో టెస్టులో టీమిండియా ఘనవిజయం..
ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడోరోజే ఐదో టెస్టు ముగియగా టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 259 పరుగుల...