సీఎం కేసీఆర్ రైతు భాందవుడు- మంత్రి గంగుల
రైతు బాధలు తెలిసిన రైతు భాందవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. గురువారం ఆయన సొంత నిధులతో...
నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా..
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర...
మంత్రి ఎర్రబెల్లికి కేటీఆర్ అభినందనలు..
ఈ- పంచాయతీ నిర్వహణలో మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్గా నిలిచిందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి...
హైదరాబాద్కు గొప్ప చరిత్ర ఉంది- మంత్రి కొప్పుల
హైదరాబాద్ నగర సమగ్ర చరిత్రపై ఎజాజ్ ఉర్దూ అకాడమీ వారు ప్రచురించిన "సౌకత్-ఇ-ఉస్మానియా" పుస్తకాన్ని ఈరోజు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన క్యాంపు కార్యాలయంలో...
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు..
తెలంగాణలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం కరోనా కట్టడికి తగు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక...
కరోనా రోగులకు అండగా ముఖేశ్ అంబానీ..
కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆసుపత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. ఆక్సిజన్ సరిపోక రోగులు ఇబ్బంది...
నేటితో సిద్దిపేటలో టిడిపి ఖాళీ- మంత్రి హరీష్
సీఎం కేసీఆర్,టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. తాజాగా ఈరోజు సిద్దిపేట టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండు భూపేష్...
రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై సీఎస్ సమీక్ష..
తెలంగాణ రాష్ట్రంలో కరోనాకు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై సీఎస్ సోమేశ్ కుమార్ గురువారం బీఆర్కే భవన్లో ఆయా శాఖల అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు....
నోముల భగత్ ను గెలిపించాలి: ఎన్నారై టీఆర్ఎస్
నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ని గెలిపించాలని విజ్ఞప్తి చేసింది ఎన్నారై టీఆర్ఎస్. హాలియాలో ఎన్నారై తెరాస ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు...
ముంబై….కరోనా సెంటర్లుగా ఫైవ్ స్టార్ హోటళ్లు!
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ పొజిషన్లో ఉండగా ముంబైలో పరిస్థితి ఘోరంగా మారిపోయింది.