Saturday, April 27, 2024
Home టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

BJP:తెలంగాణలో బీజేపీ పాచిక పారేనా?

ఎన్నికలు వచ్చాయంటే చాలు తెలంగాణపై దండయాత్రకు సిద్ధమవుతోంది బీజేపీ. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుండి తెలంగాణపై ఫోకస్ చేసి అధికారంలోకి వస్తామనే భ్రమను ప్రజల్లో పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నించింది....

Harish:ప్రజల కోసం ప్రజా ఉద్యమం చేస్తాం

ప్రజల కోసం ప్రజా ఉద్యమం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే హరీశ్‌ రావు...

KTR:విజయాలకు పొంగిపోం..అపజయాలకు కుంగిపోం

విజయాలకు పొంగిపోం...అపజయాలకు కుంగిపోం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్...ఈ రెండున్నర దశాబ్దాల్లో ప్రజలు...

ఇందూరులో ధర్మపురికి షాకేనా!

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారాన్ని మరింత హోరెత్తిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఇక ఉత్తర తెలంగాణలో కీలక నియోజకవర్గం నిజామాబాద్. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న...

గులాబీ జెండాకు 24 ఏళ్ళు…!

దశాబ్దాల పాటు సాగిన పరాయి పాలన పీడన నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి ఓ మహనీయుడు ఇరవై మూడేళ్ల క్రితం మహా సంకల్సాన్ని చేపట్టారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆయన...

KCR:అచ్చెదిన్ కాదు సచ్చెదిన్?

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర 3 రోజు పూర్తయింది. మహబూబ్‌నగర్‌కు చేరుకున్న కేసీఆర్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. కేసీఆర్ రోడ్‌ షోకు వచ్చిన ప్రజలతో మహూబూబ్‌నగర్ మొత్తం గులాబీ మయమైంది....

Revanth:BJP..బ్రిటిష్ జనతా పార్టీ

బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన రేవంత్..రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ విధానమని సిఎం...

Amith Shah:ఢిల్లీకి ఏటీఎంగా కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్‌పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారని ఆరోపించారు.సిద్ధిపేటలో బీజేపీ విశాఖ జనసభలో మాట్లాడిన షా..దేశం వ్యాప్తంగా ఉన్న జఠిలమైన సమస్యలకు కూడా...

చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన జగన్..

నేటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇక చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు ఏపీ సీఎం జగన్. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిని మార్చింది వైసీపీ. గతంలో అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి...

Supreme:పోస్టల్ బ్యాలెట్ ప్రసక్తేలేదు

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో పోలైన ఓట్ల‌తో వీవీప్యాట్ల స్లిప్ల‌ను వంద శాతం స‌రిచూసుకోవాల‌ని చేసిన డిమాండ్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.ఈవీఎంలు, వీవీప్యాట్ల‌తో వంద శాతం క్రాస్ వెరిఫికేష‌న్ కుద‌ర‌ద‌ని కోర్టు చెప్పింది. ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో...

తాజా వార్తలు