తెలంగాణలో మినీ పురపోరుకు నోటిఫికేషన్ విడుదల..
తెలంగాణలో మినీ పురపోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో...
GWMC ఎన్నికలు.. రిజర్వేషన్ల జాబితా విడుదల..
గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఇవాళ రిజర్వేషన్ల జాబితాను విడుదల చేశారు. వరంగల్ నగర పరిధిలోని 66...
నోముల భగత్ ను గెలిపించాలి: ఎన్నారై టీఆర్ఎస్
నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ని గెలిపించాలని విజ్ఞప్తి చేసింది ఎన్నారై టీఆర్ఎస్. హాలియాలో ఎన్నారై తెరాస ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు...
ముంబై….కరోనా సెంటర్లుగా ఫైవ్ స్టార్ హోటళ్లు!
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ పొజిషన్లో ఉండగా ముంబైలో పరిస్థితి ఘోరంగా మారిపోయింది.
సాగర్లో భగత్ గెలుపు ఖాయం: గుత్తా
నాగార్జునసాగర్ ప్రజలు విజ్ఞతతో ఉన్నారని…నోముల భగత్ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన గుత్తా…తెలంగాణ విషయంలో జానారెడ్డి కి...
కరోనా నుండి కోలుకున్న సోమేశ్ కుమార్….
కరోనా నుండి కోలుకున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. ఈ నెల 6న కరోనా బారీన పడ్డ సోమేశ్…తర్వాత హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకున్నారు. ఇక...
రేవంత్ నోరు అదుపులో పెట్టుకో: గుత్తా
ఎంపీ రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని మండిపడ్డారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. టీడీపీని ముంచి కాంగ్రెస్ చేరిన రేవంత్….తన భజన బ్యాచ్తో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు....
కరోనా కల్లోలం…24 గంటల్లో 2 లక్షల కరోనా కేసులు
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 1,038 మంది మృతువాతపడ్డారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,74,564కు చేరగా...
రాష్ట్రంలో 24 గంటల్లో 3037 కరోనా కేసులు..
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 8 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం...
పొలంబాట పట్టిన మాజీ సిబిఐ జేడి…
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కౌలు రైతుగా మారారు. పొలంబాట పట్టి సేద్యం చేశారు. ఏపీలో కౌలు రైతుల స్థితిగతులు తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగిన ఆయన….తూర్పు గోదావరి...