ఉస్మానియా వైద్య సిబ్బందికి హరీశ్ అభినందలు
ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన హరీష్ రావు..గత 6 నెలల్లో ఉస్మానియా ఆసుపత్రిలో 50 కీళ్లు మార్పిడి...
యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు..
యాదాద్రి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రధానాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు సీఎం కేసీఆర్ దంపతులు.
వేద వేద...
ఫెర్రింగ్ సంస్థ కృషి అభినందనీయం: కేటీఆర్
మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్విట్జర్లాండ్కు చెందిన ఫెర్రింగ్ ఔషధరంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్ను మంత్రి...
అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మంగ్ పూల్..
రంగారెడ్డి జిల్లా ,మొయినాబాద్ మండలం ,గండిపేట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో 25-04-2022 న " పాఠశాల ఆవరణలోని స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించి బంగారు కిరీటానికి మరో ముత్యం చేర్చారు.
80 అడుగుల x 45...
గంగవ్వ చొరవ..లంబాడిపల్లికి ఆర్టీసీ బస్సు
యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ చొరవతో ఆమె సొంతూరుకు బస్సు సర్వీసులు మొదలయ్యాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆమె సొంతూరు లంబాడిపల్లికి బస్సు సర్వీసులు నిలిపివేశారు. దీంతో తమ ఊరికి మళ్ళీ బస్సు...
బీజేపీ బండి సంజయ్కి అస్వస్థత…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్కు అస్వస్థతకు గుయ్యారు. 11వ రోజు పాదయాత్రలో భాగంగా వడదెబ్బ, ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాదయాత్ర శిబిరం వద్ద డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో...
చైనాలో మరింత కఠినంగా లాక్డౌన్..
చైనాలో కరోనా కేసుల సంఖ్య ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అదుపులోకి రాకపోవడంతో మరింత కఠినంగా లాక్డౌన్ను అమలు చేయాలని నిర్ణయించారు అధికారులు. తాజాగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న షాంఘై నగరంలో ఇండ్ల...
షాక్..ఈసారి వంట నూనె వంతు!
ధరల పెంపు…ఈ వార్త వింటేనే ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్,డీజీల్,గ్యాస్ ధరల పెంపుతో ప్రజలకు చుక్కలు కనిపిస్తుండగా ఈసారి వంటనూనె ధరల వంతు వచ్చింది. త్వరలోనే వంటనూనెల ధరల మరింత...
జపాన్లో పడవ గల్లంతు!
జపాన్లో ఓ పర్యాటకుల పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 26 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. దాదాపు 7 గంటలపాటు గాలింపు చేపట్టినా ఒక్కరి అచూకీ కూడా లభించలేదు.
హక్కైడో ఉత్తర ద్వీపంలో షెరిటొకో ద్వీపకల్పం...
29న ఇఫ్తార్..
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. ఈనెల 29న ప్రభుత్వం తరపున ఇఫ్తార్ ఇవ్వనున్నారు. సాయంత్రం 6.10 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే...