మానవత్వం చాటుకున్న కేటీఆర్..

8
- Advertisement -

మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య (55) అనే వ్యక్తి యాక్సిడెంట్‌కు గురై రోడ్డుపై కిందపడి ఉన్నారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం అటుగా నర్సంపేటకు వెళ్తున్న కేటీఆర్ అతన్ని చూసి వెంటనే కారు దిగారు. తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం హాస్పిటల్‌కు తరలించారు. సకాలంలో స్పందించి బాధితుడికి అండగా నిలిచిన కేటీఆర్‌ను పలువురు ప్రశంసించారు. గతంలో పలు మార్లు ఇలాగే బాధితులకు అండగా నిలిచారు కేటీఆర్.

Also Read:Pushpa 2:సెకండ్ సాంగ్ అదిరే న్యూస్!

- Advertisement -