ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ అధ్వర్యంలో పీవీ శత జయంతి ఉత్సవాలు
దక్షిణాది మొదటి ప్రధాని ,విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన , బహు బాషా కోవిదుడు మన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావు శత జయంతి ఉత్సవాలను మన రాష్ట్ర సీఎం...
నేడు ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు
కరోనా మహామ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజుకు కొన్ని వేల మంది కరోన బారిన పడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24గంటల్లో 706 మందికి...
తెలంగాణలో మరోసారి కేంద్ర బృందం పర్యటన…
దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. అయితే అన్ని రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా కంట్రోలింగ్లో కాస్త మెరుగ్గానే ఉంది. కానీ మొత్తంగా చూస్తే తెలంగాణలో కరోనా కేసులు భారీగానే...
కరాచీ స్టాక్ మార్కెట్పై ఉగ్ర దాడి…
పాకిస్ధాన్లోని కరాచీ స్టాక్ మార్కెట్పై ఉగ్రదాడి జరిగింది. స్టాక్ మార్కెట్ బిల్డింగ్పై గ్రేనెడ్ దాడి జరుగగా ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు...
24 గంటల్లో 19,459 కరోనా పాజిటివ్ కేసులు..
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. రోజుకు దాదాపుగా 20 వేల కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇక గత 24 గంటల్లో 19,459 కొత్త కేసులు నమోదుకాగా 380...
చైనాలో మళ్లీ లాక్ డౌన్..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటగా లక్షల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.
కరోనా పుట్టిన చైనాలో కొద్దిరోజులుగా పంజా విసరని...
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు…
దేశంలో మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్ పెట్రోల్పై 5 పైసలు, డీజిల్పై 13 పైసలు పెంచాయి చమురు కంపెనీలు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్...
తెలంగాణలో 3రోజుల పాటు భారీ వర్షాలు..
ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి ఉత్తర మధ్యమహారాష్ట్ర వరకు 3.1 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.తూర్పు- పశ్చిమ shear zone Lat.15.0 deg.N వెంబడి 5.8 km ఎత్తు వద్ద కొనసాగుతోంది....
మాజీ ప్రధాని పీవీకి భారత రత్న ఇవ్వాలని తీర్మానం
భారత మాజీ ప్రధాని, ఆధునిక భారత శిల్పి శ్రీ. పీవీ నరసింహ రావు శత జయంతి కార్యక్రమాన్ని కరోనా నిబంధనల దృష్యా లండన్ లో నిరాడంబరంగా నిర్వహించారు ఎన్నారై టి.ఆర్.యస్ యూకే మరియు...
ఏటీఏఐ ఆధ్వర్యంలో ఘనంగా పీవీ జయంతి..
తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు మాజీ ప్రధాని పాములపర్తి నర్సింహారావు శాత జయంతి ఉస్త్సవాలు ఏటీఏఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి ఏటీఏఐ కార్యవర్గం నిర్ణయించింది. ఈ కార్యక్రమాలు 28 జూన్ మొదలు 4...