విదేశీ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరగనున్న బోనాలు పండుగలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఈనెల 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ నగరంలో "భారత జాగృతి ఆస్ట్రేలియా" ఆధ్వర్యంలో బోనాలు సంబరాలు జరగనున్నాయి. ఉదయం...
భారతీయులకు 71,600 చైనా వీసాలు
ఈ ఏడాది భారతీయులకు ఇచ్చే వీసాలపై చైనా కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆరు నెలల్లో చైనా రాయబార కార్యాలయం 71,600 వీసాలను జారీ చేసిందని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి...
ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
అమెరికా పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ అవసరం లేదని..కేవలం 8 గంటల కరెంట్ ఇస్తామని ప్రకటించారు.
Also...
అరగంట నడక… లక్ష సంపాదన!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ పని చేయాలన్నా టైమ్ ఉండడం లేదు. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు మనిషి జీవితం యాంత్రికం అయింది. యాంత్రిక జీవనంలో పడి మనిషి తన...
Errabelli:బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న తానా మహాసభల్లో భాగంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
సీఎం కేసీఆర్...
ప్రపంచ సదస్సుకు ఓయూ ప్రొ.కుమార్ మొలుగారం
జూలై 17 నుంచి 21వ తేదీ వరకు కెనడాలోని మాంట్రియాల్ లో “ప్రపంచ రవాణా పరిశోధన సదస్సు” 16వ సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రతి మూడేళ్లకోసారి ఒక్కో దేశంలో ఈ సదస్సు...
నెదర్లాండ్లో కుప్పకూలిన సంకీర్ణ సర్కార్
నెదర్లాండ్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. సంకీర్ణ సర్కార్ కుప్పకూలడంతో ప్రధాని మార్క్ రట్ రాజీనామా చేశారు. దేశంలోకి వలసల నిరోధంపై కూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రధాని మార్క్ రట్...
తెలంగాణ పథకాలు కాపీ కొట్టడానికే రాష్ట్రానికి మోడీ..
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ కు వచ్చేది కెసిఆర్ అభివృద్ధి ,సంక్షేమ పథకాలు చూసి కాపీ కొట్టడానికే అన్నారు ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం. గత తొమ్మిది సంవత్సరాలుగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం...
Zuckerberg:11 ఏళ్ల తర్వాత ట్విట్టర్లోకి
ఫేస్ బుక్ ఫైండర్ మార్క్ జుకర్ బర్గ్ 11 ఏళ్ల తర్వాత ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1967 నాటి స్పైడర్ మ్యాన్ కార్టూన్ ను తొలి పోస్ట్ చేసిన జుకర్ దానికి ఎలాంటి...
తెలంగాణకు చేయూతనివ్వండి:నిరంజన్ రెడ్డి
తెలంగాణకు ప్రవాసులు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో టీఆర్ఎస్ యూఎస్ఎ కన్వీనర్ చందు తాళ్ల అధ్యక్ష్యతన జరిగిన ప్రవాస తెలంగాణవాసుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి...