Friday, March 29, 2024

జాతీయ వార్తలు

హ్యాపీ బర్త్ డే…బాపు కేసీఆర్

దశాబ్దాల పాటు సాగిన పరాయి పాలన పీడన నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి ఓ మహనీయుడు పదిహేనేళ్ల క్రితం మహా సంకల్సాన్ని చేపట్టారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆయన ఎత్తిన...

Sonia:సోనియాకు ‘ఓటమి’ భయం!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా యాత్రల పేరుతో...

రైతుల ఛలో ఢిల్లీ..టీయర్ గ్యాస్ ప్రయోగం!

అన్నదాతలు మళ్లీ రొడ్డెక్కారు. తమ డిమాండర్లను పరిష్కరించాలని ఆందోళన బాటపట్టారు. పంజాబ్‌, హర్యానాకు చెందిన రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునివ్వగా దేశ రాజధాని సరిహద్దుల్లో బారీగా పోలీసులను మొహరించారు. యూపీ గేట్‌తో సహా అన్ని...

ఏపీ బీజేపీ.. ‘కం టూ ఢిల్లీ ‘!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. టీడీపీ, జనసేన, పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని వేగవంతంగా చేసింది. కానీ ఒక్క బీజేపీ మాత్రం...

ఆప్ దెబ్బకు బీజేపీకి ఢమాల్?

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. కమలనాథులు కూడా అధికారంపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముఖ్యంగా నార్త్ లో బీజేపీ హవా గట్టిగా ఉంటుందని ఉత్తర...

BJP:బీజేపీకి ఒంటరిపోరు..కలిసొస్తుందా?

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని చేతులు కాల్చుకున్న కమలం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఆ...

నితీష్.. ‘రాజకీయ ఊసరవెల్లి’!

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీయే గూటికి చేరిన తరువాత ఆ రాష్ట్ర రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను కలుపుకొని బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నితీష్ ఇండియా...

మోడీతో జగన్.. ఏం మాట్లాడారో ?

ఏపీ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీలోని ప్రధాన పార్టీలు కేంద్రానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుండడం కొత్త చర్చలకు తావిస్తోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రంలోని బీజేపీ...

పీవీకి భారతరత్న..

తెలుగు తేజం, మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది కేంద్రం. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు సైతం భారతరత్న ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ విషయాన్ని...

లోక్ సభ ఎన్నికలపై.. సంచలన సర్వే !

ఈ ఏడాది మార్చి లేదా ఏప్రెల్ లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎన్నికల వేళ సర్వేల...

తాజా వార్తలు