దేశంలో 24 గంటల్లో 1675 కరోనా కేసులు..
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,675 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 31 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,40,068కి చేరగా...
ఫేస్బుక్, ట్విట్టర్లోనే బీజేపీ!
బీజేపీ కేవలం ఫేస్బుక్, ట్విట్టర్లోనే ఉంటుందని… సోషల్ మీడియా ద్వారా రాజకీయం చేయడం కుదరదన్నారు ఎంపీ అర్జున్ సింగ్. బెంగాల్ నుండి కాషాయ పార్టీ తరపున గెలిచిన అర్జున్సింగ్ ఆ పార్టీని వీడి...
ప్రాణాలు తీసినా.. మీటర్లు బిగించం
చండీగఢ్లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం...
ఎంపీ నవనీత్కు మరో షాకిచ్చిన శివసేన!
అమరావతి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు మరో షాకిచ్చింది శివసేన. హనుమాన్ చాలీసా వివాదంతో శివసేన - నవనీత్ కౌర్ దంపతులకు గ్యాప్ పెరుగగా వీరిని అరెస్ట్ కూడా...
దేశంలో 24 గంటల్లో 2226 కరోనా కేసులు…
దేశంలో గత 24 గంటల్లో 2226 కరోనా కేసులు నమోదుకాగా 65 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,31,36,371కి చేరగా 4,25,97,003 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,955 కేసులు...
సర్వోదయ పాఠశాలను సందర్శించిన సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలసిందే. ఇందులో భాగంగా శనివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. సౌత్ మోతీభాగ్ లోని ఆ ప్రభుత్వ పాఠశాలలో...
దేశంలో తొలి ఒమిక్రాన్ బీఏ.4 కేసు..
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది కరోనా. ఇప్పటికే డెల్టా,డెల్టా ప్లస్,ఒమిక్రాన్ వంటి వేరియంట్స్తో ఇబ్బందులు పడిన ప్రజలను తాజాగా ఒమిక్రాన్లో మరో సబ్ వేరియంట్ బీఏ.4 కలవర పెడుతోంది. దేశంలో తొలి కేసు...
మాజీ సీఎం లాలూ కు షాక్ ….సీబీఐ రైడ్స్!
బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరో స్కామ్ లో చిక్కుకున్నారు. ఆయన తో పాటు ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది....
దేశంలో 24 గంటల్లో 2259 కరోనా కేసులు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 2259 కరోనా కేసులు నమోదుకాగా 20 మంది మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 4,31,29,563కు చేరగా 5,24,323 మంది మృతిచెందారు. ప్రస్తుతం...
ఢిల్లీకి సీఎం కేసీఆర్..!
సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్న సీఎం…జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడంలో భాగంగా వివిధ పార్టీల నేతలను కలిసె అవకాశం ఉంది. 22న...