Supreme:పోస్టల్ బ్యాలెట్ ప్రసక్తేలేదు
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో పోలైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్లను వంద శాతం సరిచూసుకోవాలని చేసిన డిమాండ్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.ఈవీఎంలు, వీవీప్యాట్లతో వంద శాతం క్రాస్ వెరిఫికేషన్ కుదరదని కోర్టు చెప్పింది.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో...
కాంగ్రెస్,బీజేపీలపై ఈసీ అసహనం
కాంగ్రెస్,బీజేపీ రెండు పార్టీలపై అసహనం వ్యక్తం చేసింది ఈసీ. ఈ రెండు పార్టీల అగ్రనేతలు మాట్లాడిన తీరు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు వస్తుందని ఈసీ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు ఎన్నికల సంఘం...
కన్నౌజ్ నుండి అఖిలేష్..
యూపీలోని కన్నౌజ్ స్ధానం నుండి నామినేషన్ దాఖలు చేశారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. సమాజ్వాది పార్టీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్ నుండి బరిలో నిలిచారు. ఈ స్థానం నుండి అఖిలేష్ మూడు...
మోడీ ప్రసంగంపై అభ్యంతరం..ఈసీకి ఫిర్యాదులు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రసంగంపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్లో ఇటీవల జరిగిన ఓ ఎన్నికల సభలో మాట్లాడిన మోడీ ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అప్పుడు...
Ram Dev:మరోసారి క్షమాపణ చెప్పిన రాందేవ్
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు మరోసారి క్షమాపణ చెప్పారు పతాంజలి రాందేవ్ బాబా. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చి, ఆపై సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన పతంజలిపై సుప్రీం కోర్టు ఆగ్రహం...
Modi:ప్రజలను దోచుకోవడానికే కాంగ్రెస్
ప్రజలను దోచుకోవడానికే కాంగ్రెస్ పార్టీ అధికారం కోరుకుంటుందని మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఛత్తీస్గఢ్లోని సుర్గుజాలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని మోడీ..తాను చెప్పిన మాటలు నిజమని ఆ పార్టీ నేతలే...
భారత్లో కొత్త పుతిన్..మోడీపై పవార్ ఫైర్!
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. భారత్లో మరో పుతిన్ తయారవుతున్నాడని మండిపడ్డారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి పోటీ చేస్తున్న మహా కూటమి నేత వికాస్ (కాంగ్రెస్) తరపున...
Prakashraj:శశిథరూర్దే తిరువనంతపురం
శశిథరూర్ తనకు మంచి మిత్రుడని...తిరువనంతపురంలో ఆయన గెలుపును ఎవరు ఆపలేరన్నారు నటుడు ప్రకాశ్ రాజ్. గత దశాబ్దకాలంగా ఆయన నుండి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.శశి థరూర్ మరోసారి గెలిచి.. లోక్సభకు వెళ్తారని,ఆయనకు అండగా...
Modi: హనుమాన్ చాలీసా వినడం నేరమేనా?
హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లో సవోయి మాధోపుర్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ...కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం...
బీజేపీ ఖాతాలోకి సూరత్..ఏకగ్రీవం!
టార్గెట్ 400 పేరుతో ఎన్నికల రణక్షేత్రంలో దూసుకుపోతోంది బీజేపీ. ఇక ఇప్పటికే తొలి విడత ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా అప్పుడే ఖాతా తెరచింది బీజేపీ. సూరత్ లోక్ సభ స్థానం నుండి...