Saturday, April 27, 2024

జాతీయ వార్తలు

లెఫ్ట్ పార్టీలకు కాలం చెల్లిందా ?

దేశంలో కమ్యూనిస్టు పార్టీలకు గడ్డు కాలం ఏర్పడిందా ? ముందు రోజుల్లో వామపక్షాలు కనుమరుగు కానున్నాయా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు వామపక్షలకు దేశవ్యాప్తంగా బలమైన మద్దతు ఉండేది,...

ఏఏ దశలో ఎన్ని స్థానాలకు ఎన్నికలంటే?

దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని సీఈసీ రాజీవ్ కుమార తెలిపారు. ఇక తొలి దశలో ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుండగా 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక రెండవ...

7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు

దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఏపీలో మే 13న పోలింగ్‌,జూన్ 4న కౌంటింగ్ జరగనుందని వెల్లడించారు. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాల ఉప...

ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్..

85 ఏళ్లు దాటిన వారికి ఇంటి నుండే ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నామని ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని...బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేన...

రాష్ట్రపతికి సీఎం రేవంత్ స్వాగతం

హైదరాబాద్ చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకి స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు సీఎం రేవంత్. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ , ఉప...

రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్..

పార్లమెంట్ ఎన్నికల నగారా మోగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. లోక్‌స‌భతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు...

బీజేపీ 17..జేడీయూ 16

బిహార్‌లో జేడీయూ - బీజేపీ దాని మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం ఫైనల్ అయింది. 40 ఎంపీ స్థానాలకు గానూ బీజేపీ అత్యధికంగా 17 స్థానాల్లో పోటీ చేయనుండా సీఎం నితీశ్ నేతృత్వంలోని...

నితిన్ గడ్కరీకి ఆఫర్ ఇచ్చిన థాక్రే!

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు ఉద్దవ్ ఠాక్రే. బీజేపీని వీడి యూబీటీ నుండి ఎంపీగా పోటీ చేస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. బీజేపీలో అవ‌మానం జ‌రిగితే ఆ పార్టీ నుంచి...

ఓటర్ కార్డు కు ఇలా దరఖాస్తు చేసుకోండి!

ఎన్నికల దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఓటరు కార్డు ఉండడం చాలా అవసరం. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకునేందుకు ఓటర్ కార్డు అనేది తప్పనిసరి....

హర్యానా సీఎంగా నాయబ్ సింగ్

హర్యానా కొత్త సీఎంగా నాయబ్ సింగ్ సైనీని ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు నాయబ్. మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో కొత్త సీఎం...

తాజా వార్తలు