Saturday, April 27, 2024

జాతీయ వార్తలు

కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలనం..

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందని..ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేసిందిని తెలిపారు. ఆపరేషన్‌ కమలంలో భాగంగా రూలింగ్‌ పార్టీ...

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్..

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌ను 6 రోజుల కస్టడీకి అనుమతిస్తు నిర్ణయం తీసుకుంది రౌస్ అవెన్యూ కోర్టు. జడ్జి జస్టిస్ కావేరీ బవేజా ఈ మేరకు...

లిక్కర్ కేసులో కింగ్‌పిన్ కేజ్రీనే:ఈడీ

లిక్కర్ కేసులో కింగ్ పిన్ కేజ్రీవాల్ అని న్యాయస్థానానికి వెల్లడించింది ఈడీ. ఈడీ తరపున ఎస్వీ రాజు తన వాదనలు వినిపించారు. ఇది కేవలం రూ.100 కోట్లకు సంబంధించిన కేసు కాదని హవాలా...

ఈడీ ఆయుధంగా రాజకీయాలు..ఆప్ నిరసనలు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై బీజేపీ తీరును తప్పుబట్టారు ఆప్ నేతలు. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇక ఎన్నికలంటేనే బీజేపీ భయపడుతోందని..కేజ్రీవాల్‌ని ఎదుర్కొనే దమ్ములేక ఈడీతో అరెస్ట్ చేయించిందని ఆరోపించారు ఆపన్...

కేజ్రీవాల్ అరెస్ట్.. వ్యూహమా ?నేరమా?

దేశ వ్యాప్తంగా కుదిపేస్తున్న డిల్లీ లిక్కర్ స్కామ్ లో డిల్లీ సి‌ఎం ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఎన్నో మార్లు ఈ కేసులో భాగంగా ఈడీ ఆయనకు...

BJP: 9 మందితో బీజేపీ మూడో జాబితా

సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల మూడో జాబితాను రిలీజ్ చేసింది బీజేపీ. 9 మందితో జాబితాను రిలీజ్ చేయగా ఈ తొమ్మిది స్థానాలూ తమిళనాడులోవే. తెలంగాణ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసిన తమిళిసై...

56 మందితో కాంగ్రెస్ థర్డ్ లిస్ట్..

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను రిలీజ్ చేసింది కాంగ్రెస్. 56 మందితో మూడో జాబితాను రిలీజ్ చేయగా రాష్ట్రం నుండి ఐదుగురికి చోటు దక్కింది. సికింద్రాబాద్ నుండి ఎమ్మెల్యే...

లిక్కర్ స్కాం..సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. కేజ్రీ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన అధికారులు ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాలని...

వీరిద్దరి పోటీ.. అక్కడినుంచే?

మే 13 న జరిగే సార్వత్రిక ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా తీసుకుంది. 2014 లో అధికారం కోల్పోయిన హస్తం పార్టీ 2019 లోనూ ఓటమి చవిచూసింది. దాంతో ఈసారి తెలిచి...

రైల్వే భద్రతపై కీలక ప్రకటన

రైల్వే భద్రత విషయంలో పాటించవలసిన పలు జాగ్రత్తలపై కీలక ప్రకటన జారీ చేసింది దక్షిణ మధ్య రైల్వే. రైళ్లు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం, పట్టాలు దాటడం చట్టరీత్యా నేరమని, ప్రాణ హాని...

తాజా వార్తలు