పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించిన పొలార్డ్,పాండ్యా
ఐపీఎల్ 13లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబై భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లో 4 వికెట్లు కొల్పోయి 191 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 62...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..
అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్-13లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్లు తలపడుతున్నాయి. గత మ్యాచ్ల్లో అనూహ్యంగా ఓటమిని చవిచూసిన రెండు జట్లు ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించి గెలుపుబాట పట్టాలని...
రాజస్ధాన్ రాయల్స్ కు తొలి ఓటమి..
ఐపీఎల్ 13వ సీజన్లో రాజస్ధాన్ రాయల్స్ తొలి ఓటమిని చవిచూసింది. గత మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్ధాయిలో చేజింగ్ చేసిన రాజస్ధాన్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. కేకేఆర్ విధించిన 175 పరుగుల...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్..
ఐపీఎల్-13లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతున్నది. రెండు టీమ్లు కూడా ఫేవరెట్గానే బరిలో దిగుతున్నాయి. వరుసగా రెండు థ్రిల్లింగ్ విక్టరీలతో రాజస్థాన్...
ఐపీఎల్ 13…బోణి కొట్టిన సన్ రైజర్స్
వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైన సన్రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణి కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యంతో...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ..
అబుదాబి వేదికగా ఐపీఎల్-13వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్,, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. హ్యాట్రిక్ విజయం సాధించాలని ఢిల్లీ ఉత్సాహంతో ఉండగా టోర్నీలో బోణీ చేయాలని సన్రైజర్స్ పట్టుదలతో ఉంది. టాస్ గెలిచిన...
మొక్కలు నాటిన తెలంగాణ ఒలింపిక్ అసోషియేషన్ సభ్యులు..
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి ఎల్.బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్లో తెలంగాణ ఒలింపిక్ అసోషియేషన్ జనరల్ సెక్రెటరీ జగదీశ్వర్ యాదవ్ మరియు సభ్యులు...
రాహుల్కు థ్యాంక్స్ చెప్పిన యువీ..ఎందుకో తెలుసా!
రాహుల్ తెవాటియా…ఐపీఎల్లో ఇప్పుడు ఈ పేరు మార్మోగిపోతోంది. రాజస్ధాన్ రాయల్స్కు చెందిన ఈ స్టార్ ఆటగాడు పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఓవర్నైట్లో సంచలన స్టార్గా మారిపోయాడు. పంజాబ్ స్టార్ బౌలర్ కాట్రెల్ ఓవర్లో...
సూపర్ ఓవర్ లో ముంబైపై ఆర్సీబీ గెలుపు
ఐపీఎల్ 13లో భాగంగా మరో ఆసక్తికర మ్యాచ్ జరిగింది. టీ20 అసలైన మజాను రుచి చూపిస్తూ మరోసారి సూపర్ ఓవర్ ఫైట్ జరుగగా గెలుపొందింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై...
మరోసారి నిరాశపర్చిన కోహ్లీ…
ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో మ్యాచ్లో నిరాశపర్చాడు విరాట్ కోహ్లీ.తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది.
నిర్ణీత 20...