మరోసారి నిరాశపర్చిన కోహ్లీ…

179
kohli
- Advertisement -

ఐపీఎల్‌లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో మ్యాచ్‌లో నిరాశపర్చాడు విరాట్ కోహ్లీ.తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది.

నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 201 పరుగులు చేసింది. ఆర్సీబీకి ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు.ఫించ్‌,పడిక్కల్ మంచి ఆరంభాన్ని అందించారు. ఫించ్ 35 బంతుల్లో 52 పరుగులు చేయగా పడిక్కల్ 40 బంతు్లో 54 పరుగులు చేశారు.

విరాట్ కోహ్లీ 11 బంతుల్లో 3 పరుగులు చేయగా డివిలియర్స్ 24 బంతుల్లో 55 పరుగులు చేశారు. దీంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లో 201 పరుగులు చేసింది.

- Advertisement -