మరోసారి నిరాశపర్చిన కోహ్లీ…
ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో మ్యాచ్లో నిరాశపర్చాడు విరాట్ కోహ్లీ.తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది.
నిర్ణీత 20...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై..
దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఐపీఎల్-13లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాప్ గెలిచిన ముంబై...
ఐపీఎల్…రాజస్ధాన్ సంచలన విజయం
ఐపీఎల్ 13లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో రాజస్ధాన్ రాయల్స్ సంచలన విజయం సాధించింది. రాజస్ధాన్ ఆటగాళ్లు తేవటియా,స్మిత్,సంజు సామ్సన్ ఆటముందు భారీ లక్ష్యం చిన్నబోయింది. రాజస్దాన్ గెలవడం కష్టం...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నా రాజస్థాన్..
షార్జాలో జరుగుతున్న ఐపీఎల్-13లో భాగంగా ఆదివారం మరో ఆసక్తికర పోరు జరుగుతోంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో కేఎల్...
నాగార్జున సాగర్ను సందర్శించిన పీవీ సింధు..
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తింది.. శ్రీశైలం నుంచి రెండ్రోజులుగా వస్తున్న భారీ వరదతో నాగార్జునసాగర్ దాదాపుగా నిండింది. దీంతో సాగర్ గేట్లూ తెరుచుకున్నాయి. 20 క్రస్టుగేట్లు.. 20ఫీట్ల మేర...
సన్ రైజర్స్పై కోల్ కతా ఘనవిజయం..
ఐపీఎల్ 13లో భాగంగా బోణి కొట్టింది కోల్ కతా నైట్ రైడర్స్. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సన్ రైజర్స్ విధించిన 143 పరుగుల లక్ష్యాన్ని...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13 సీజన్లో భాగంగా నేడు మరో సూపర్ రసవత్తరమై మ్యాచ్ జరగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ టీమ్లు సీజన్లో బోణీ చేయాలని భావిస్తున్నాయి. గత మ్యాచ్ లోపాలను...
వరుసగా రెండోమ్యాచ్లో ఓడిన చెన్నై…
ఐపీఎల్ సీజన్ 13లో వరుస విజయాలతో దూసుకుపోతోంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇక చెన్నై వరుసగా రెండో ఓటమితో ధోని సేనకు నిరాశే ఎదురైంది. దుబాయ్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 44...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ..
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2020లో శుక్రవారం మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్.,ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు....
ఆర్సీబీ ఘోర పరాజయం..
ఐపీఎల్ 13లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.పంజాబ్ విధించిన 207 పరుగుల లక్ష్యచేదనలో తేలిపోయింది కోహ్లీ సేన. కేవలం 109 పరుగులు మాత్రమే చేసి...