టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పిన డుప్లెసిస్..
సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ డుప్లెసిస్ టెస్టె క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. టెస్టుల నుంచి రిటైరైన తర్వాత తాను టీ20లపై దృష్టి...
ఢిల్లీ అల్లర్లను ఖండించిన క్రికెటర్లు..
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలతో అట్టుడికిన దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ అల్లర్లలో చనిపోయిన వారిసంఖ్య 27కు చేరుకోగా 250 మంది గాయాలపాలయ్యారు.
తాజాగా ఈ అల్లర్లను ఖండించారు...
పంత్ సెంచరీ..వన్డే సిరీస్ భారత్ కైవసం
ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. పంత్ విరోచిత సెంచరీకి తోడు హార్థిక్ రాణించడంతో రోహిత్ సేన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ విధించిన 260...
కరోనా రూల్స్ పాటించండి:ఆటగాళ్లకు కోహ్లీ హెచ్చరిక
సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రాంఛైజీల ఆటగాళ్లు దుబాయ్కి చేరుకోగా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణ కోసం...
సిక్స్ కొట్టాలంటే సచిన్ పర్మిషన్.!: సెహ్వాగ్
క్రికెట్లో ఎంతమంది స్టార్ ఆటగాళ్లు ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ ప్రత్యేకమైంది. ఆతను ఆటను ఆస్వాదిస్తూ.. కొట్టే షాట్లు ప్రతి ఒక్కరికి చిరకాలం గుర్తుండిపోతుంది. అందులో సెంచరీ ముందు కొట్టే సిక్స్ వీరూ......
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచున్న చెన్నై..
ఐపీఎల్ 2020 13వ సీజన్లో భాగంగా ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన చెన్నై జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. తొలి...
యువీకి సచిన్ రిటర్న్ ఛాలెంజ్..!
భారత లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు యువరాజ్ సింగ్ 'కీప్ ఇట్ అప్' ఛాలెంజ్ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ను స్వీకరించిన సచిన్.....యువరాజ్కు రిటర్న్ ఛాలెంజ్ ఇచ్చారు.
తన ఛాలెంజ్ ను కళ్ళకు...
ఐపీఎల్ 13….ముంబైపై చెన్నై గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 13లో భాగంగా తొలి మ్యాచ్లో చెన్నై గ్రాండ్ విక్టరీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ముంబై విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే చేధించింది.
ఆరంభంలో...
ఐపీఎల్ ఆరంభం.. టాస్ గెలిచిన కేకేఆర్..
శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 15వ సీజన్ ఆరంభమైంది. తొలి మ్యాచ్లో ఇవాళ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే...
నేడే ఐపీఎల్-12 ఫైనల్..
అడుగడుగునా ఉత్కంఠ రేకెత్తించిన ఐపీఎల్ 12వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ధోని సారథ్యంలోని చెన్నై.. రోహిత్ నాయకత్వంలోని ముంబయిల మధ్య నేడే తుది పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్...