Tuesday, May 7, 2024

రాజకీయాలు

Politics

green

మొక్కలు నాటిన బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర..

ఈరోజు తెలంగాణ స్టేట్ బీసీ కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర గారి జన్మదిన సందర్భంగా కర్మన్ ఘాట్ ఆంజనేయస్వామి టెంపుల్ ప్రాంగణం లో మొక్కలు నాటడం జరిగింది ,జన్మదినం సందర్భంగా రాజ్యసభ సభ్యులు...

సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 11గంటలకు తాడేపల్లిలోని గోశాలలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌ సతీసమేతంగా హజరైయ్యారు....

దేశంలో కొత్తగా 2,64,202 కోవిడ్‌ కేసులు నమోదు..

దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,64,202 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఎనిమిది నెలల తర్వాత ఇదే తొలిసారి. దేశంలో...

బోగి వేడుకల్లో అంబటి ఆటపాటలు..

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అమటాయి. ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. బోగి పండుగ సందర్బంగా సాంప్రదాయ బద్దంగా భోగి మంటలలు ఏర్పాటు చేశారు. ఈ...

జై బాబు జై జై బాబు.. నల్లగొండలో చంద్రబాబుకు ఘన స్వాగతం..

నల్లగొండ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం లభించింది. గురువారం రాత్రి ఆంద్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో తన పర్యటన ముగించుకుని రోడ్డు మార్గాన నల్లగొండ జిల్లా మీదగా హైదరాబాద్...

పతంగ్ ఎగురవేసి మంత్రి మల్లారెడ్డి..

గతంలో సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రా తోపాటు ఇంకా ఎక్కడో చూస్తుంటిమి, కానీ తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ రైతులను అన్నిరకాలా ఆదుకుంటూ పంటలు బాగా పండించిన ఘనత మన రైతులది,సీఎం...
MLA Roja

బోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా..

నగిరి ఎమ్మెల్యే అర్కే రోజా బోగి వేడుకల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పండుగలో భాగంగా సంబేపల్లె మండలం, శెట్టిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలోని తన అన్న మాజీ జడ్పీటీసీ ఉపేంద్ర రెడ్డి నివాసంలో కుటుంబ సభ్యులతో...

తెలంగాణ‌లో కొవిడ్ వ్యాక్సినేష‌న్ రికార్డు..

కొవిడ్ వ్యాక్సినేష‌న్ మొద‌టి డోస్ 100% పూర్తి చేసిన తొలి పెద్ద రాష్ట్రంగా రికార్డు నెలకొల్పిన తెలంగాణ‌,ఇప్పుడు మ‌రో మైలు రాయిని చేరుకున్నది. రాష్ట్రంలో కొవిడ్ వాక్సినేషన్ నేటితో 5 కోట్ల డోసులను...

చంద్రయ్య పాడె మోసిన చంద్రబాబు..

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యకు గురికావడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు....

చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న మంత్రి సత్యవతి..

గురువారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముచ్చింతల్ దివ్య సాకేతంలో జరిగిన పూజలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు రాష్ట్ర గిరిజన, స్త్రీ...

తాజా వార్తలు