Sunday, May 19, 2024

రాజకీయాలు

Politics

danam

కళ్యాణలక్ష్మీతో పేదల కుటుంబాల్లో వెలుగులు..

హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజవర్గం సింగాడ బస్తి,జాహ్రా నగర్,గౌరీశంకర్ కాలనీ,దేవరకొండ బస్తీ లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మన్నే...
gandra

గండ్ర దంపతులకు కరోనా..

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి...
darga

ఘనంగా నిరంజన్‌షావలి దర్గా ఉత్సవాలు…

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగపూర్ గ్రామంలో నిరంజన్ షావలి దర్గా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.కులమతాలకు అతీతంగా దర్గాను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక..మహారాష్ట నుంచి భక్తులు...
ap

ఏపీలో అమల్లోకి నైట్ కర్ఫ్యూ..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా చాపకింద నీరులా కోరలు చాస్తోంది. కరోనా కేసుల ధాటికి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్...
corona

దేశంలో రికార్డు స్ధాయిలో కరోనా..

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది. రికార్డు స్ధాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,82, 970 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 441 మంది మరణించారు. కరోనా నుండి గత...

మన ఉరు-మన బడి.. కేసీఆర్‌కు ఆర్ కృష్ణయ్య కృతజ్ఞతలు..

ప్రైవేటు - కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామని నిన్న మంత్రి వర్గ సమవేశంలో ముఖ్య మంత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని జాతీయ బీసి సంక్షేమ సంఘం అధ్యక్షులు...

నష్టపోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తాం: మంత్రి

నిర్మల్ పట్టణంలోని నాయుడి వాడ చౌరస్తా నుండి బంగల్ పెట్ వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులను మంగళవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. చౌరస్తా నుండి బంగల్ పెట్ వెళ్లే వరకు...

శ్రీకాకుళంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి..

శ్రీకాకుళం జిల్లాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ 26 వర్ధంతిని తెలుగుదేశం నేతలు ఘనంగా నిర్వహించారు. మూడో విడత కోవిడ్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టారు.టిడిపి పాలిట్ బ్యూరో...

ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి జేబులు గుళ్ల చేసుకోవద్దు- మంత్రి హరీష్‌

మంగళవారం మంత్రి హరీష్‌ రావు మహబూబ్ నగర్ జిల్లా, బాలానగర్‌లో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో ఉపయోపడుతుందని ఈ ఆసుపత్రిని ప్రారంభించాం. డాక్టర్...

ఎమ్మెల్సీ కసిరెడ్డికి బర్త్‌డే విషెస్‌ తెలిపిన సీఎం కేసీఆర్..

ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవ చేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి మాడుగుల కడ్తాల్ ఆమన్గల్ వెల్దండ...

తాజా వార్తలు