తపాస్ పల్లి లింక్ కాలువకు రూ.388.20 కోట్లు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఇరిగేషన్ శాఖపై సుదీర్ఘంగా చర్చించారు. పలు అంశాలను ఆమోదించారు.
సిద్ధిపేట జిల్లాలో.. మల్లన్నసాగర్ జలాశయం నుండి తపాస్ పల్లి జలాశయానికి లింక్ కాలువ తవ్వకానికి రూ.388.20...
విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్తం చట్టం..
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు...
కోవిడ్ వ్యాక్సినేషన్పై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..
మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్యశాఖను ఆదేశించారు. ఈ రోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం...
కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రసాభాస..
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాస మారింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి,జానారెడ్డి సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ దిగారు. వేదికపైకి బీ.ఎల్.ఆర్ ను...
18న వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..
అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ( మంగళవారం) సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు....
పార్టీ కార్యకర్తలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై బూత్...
సీఎం కేసీఆర్కు ఉపాధ్యాయుల విజ్ఞప్తి..
తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవోను అనుసరించి చేపడుతున్న ఉపాధ్యాయ బదిలీలు, స్పౌజ్ కేసుల సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయులు సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల...
ప్రొటెం చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు..
సయ్యద్ అమిణుల్ హాసన్ జాఫ్రీ సోమవారం తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శాసన మండలి...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 14న జరగాల్సిన ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రకటించింది. పంజాబ్ సీఎంతో పాటు, పలు రాజకీయ...
హైదరాబాద్లో మొబిలిటీ క్లస్టార్ ఏర్పాటు- మంత్రి కేటీఆర్
బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఇ - గ్రీన్కోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ రెండు సంస్థల ఒప్పంద ఎమ్ఒయు సంతకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ,...