అసహనంతో పవన్
ఏపీకి ప్రత్యేక హోదా ప్రజల హక్కని...దానిని కాలరాయోద్దని పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో జరిగిన జనసేన బహిరంగసభలో మాట్లాడిన పవన్...ప్రత్యేక హోదా కోసం బీజేపీ మాట మార్చడం సరికాదన్నారు. కేంద్రమంత్రులు వెంకయ్య,జైట్లీ హోదాపై...
రోజాపై పవన్ విసుర్లు..
విల్లు నుంచి వచ్చిన బాణం, నోటి నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేమని జనసేన అధినేత, సినీ నటుడు పవన్కల్యాణ్ అన్నారు. ఇవాళ తిరుపతి వేదికగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు....
కాకినాడ నుంచే ‘ప్రత్యేక’ పోరు
వర్తమాన రాజకీయాలు యువతకు ఏం చేయలేకపోతే బాధేస్తుందని జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. సినిమాలు వేరు నిజజీవితం వేరని అన్నారు. తిరుపతి ఇందిరామైదానంలో జనసేన బహిరంగసభలో మాట్లాడిన పవన్..నాకు పదవులపై...
పెద్దలు జానారెడ్డి మనోడే…
తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పుడు జానారెడ్డి చాలా ప్రియమైన నాయకుడు అయిపోయారు. జానా కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో ఫ్లోర్ లీడరు. పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు. ఉమ్మడిరాష్ట్రంలో ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసింది...
20 లక్షల నుంచి 2 కోట్లకు పెరిగిన సింధు
నిలకడ లేదు.. ఆమె అంతగా ఆకట్టుకోలేదు’’ నిరుడు పీవీ సింధుకు వాణిజ్య ఒప్పందాల కోసం కార్పొరేట్ సంస్థల వద్దకెళ్లిన బేస్లైన్ వెంచర్స్కు ఎదురైన సమాధానం. సింధు, శ్రీకాంత్ భారత బ్యాడ్మింటన్ భవిష్యత్ స్టార్లని...
కాంగ్రెస్ నేతలది వితండవాదన
రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు కనీస అవగాహనలేదని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇవాళ ఆమె తెలంగాణభవన్లో విలేకరులతో మాట్లాడారు. తమ్మిడిహట్టిపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత జానారెడ్డికి ఆమె ధన్యావాదాలు తెలిపారు....
ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర అనిర్వచనీయం
తెలంగాణలోని జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మంత్రి కేటీఆర్, ప్రెస్ అకాడమీ...
జెట్ నన్ను కాదంది…
స్మృతీ ఇరానీ…టీవీ యాక్ట్రెస్ గా ఉన్న ఈమె కాస్తా రెండేళ్ల క్రితం, ఎవరూ ఉఃహించని ఎత్తుకు ఎదిగారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడమేకాదు, ఏకంగా కీలకమైన మానవవనరుల అభివృద్ధి మంత్రి అయిపోయారు. వెంటనే...
దోషులను శిక్షించండి..
తన అభిమాని వినోద్ హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో వినోద్ కుటుంబసభ్యులను పరామర్శించిన పవన్...వారిని ఓదార్చారు. మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లాల్సిన...
తిరుమల సమాచారం
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనం కోసం 2 కంపార్టమెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది.నడక మార్గంలో తిరుమలకి చేరుకున్న భక్తులు ఒక...