అంతర్జాతీయ పెట్టుబడిదారులతో కేటీఆర్ భేటీ..
ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అపూర్వమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జల...
పూరి రథయాత్రకు సుప్రీం అనుమతి..
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. ఇక ఇండియాలో కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ రథయాత్రకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ కొన్ని నిబంధనలతో కూడిన అనుమతిని...
కరోనా నియంత్రణపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష..
కరోనా వైరస్ అదుపు, 6వ విడత హరిత హారంను విజయవంతం చేయడం, ఉపాధి హామీ నిధుల వినియోగం వంటి పాలు అంశాలపై జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ నిఖిల, ఉన్నతాధికారులతో రాష్ట్ర...
మినిస్టర్ క్వార్టర్స్లో క్లీన్ అండ్ డ్రైవ్…
మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం10 గంటల10 నిమిషాల కు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ .హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో క్లీన్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు....
జయహో…జయశంకర్ సార్
ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంత కర్త జయశంకర్ సార్ అని కొనియాడారు.
బంగారు తెలంగాణకు బాటలు...
కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే రవిశంకర్ పాలాభిషేకం..
కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచ చరిత్రలో రికార్డ్ అన్నారు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. నేటికి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి...
కరోనాకు మందు కనిపెట్టిన హెటిరో..
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్కు మందు కనిపెట్టాడానికి చాలా ఫార్మా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే గ్లెన్ మార్క్ ఫార్మా సంస్థ ఫాబిఫ్లూ పేరుతో ఫావిపిరావిర్ టాబ్లెట్లను...
ముగిసిన సూర్యగ్రహణం..
నేడు ఉదయం మొదలైన సూర్యగ్రహణం ముగిసింది. సూర్యుడికి జాబిల్లి అడ్డురావడంతో గగన తలంలో వలయాకార సుందర దృశ్యం కనువిందు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9.15 గంటలకు సూర్యగ్రహణం మొదలైంది. మన దేశంలో...
ఏపీలో నేడు భారీగా కరోనా కేసులు నమోదు
దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 4లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోకూడా కరోన కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 24,451...
నల్గొండలో ఘనంగా జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలు
తెలంగాణ సిద్దాంత కర్త, ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ వర్దంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులు, ఉద్యమకారులు జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక...