Saturday, April 27, 2024

రాష్ట్రాల వార్తలు

TTD:శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తుల సౌక‌ర్యార్థం జూన్ నెల‌కు సంబంధించి  ద‌ర్శ‌నం, ఆర్జిత‌సేవా టికెట్లు, శ్రీ‌వారి సేవ కోటా వివ‌రాలు ఇలా ఉన్నాయి. మార్చి 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం,...

అంశాల స్వామి కన్నుమూత..కేటీఆర్ సంతాపం

తెలంగాణ ఉద్యమం మొదలయిందే నీళ్లు నిధులు నియమాకాలు. అలాంటి తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఫ్లోరిసిస్ బాధితులు కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా కీలకభూమిక పోషించింది. నాటి ఉద్యమ...

Inter Results:ఇంటర్ ఫలితాలు రిలీజ్..

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in లో విద్యార్థులు తమ మార్కులను...

విటమిన్ బి3 లోపిస్తే.. ప్రమాదమా?

మనం ఆరోగ్యంగా ఉండడంలో విటమిన్ల పాత్ర చాలా కీలకం. ఎందుకంటే శరీరంలో అని అవయవాల పని తీరును విటమిన్లు క్రమబద్దీకరిస్తాయి. అందుకే విటమిన్స్ అనేవి చాలా ముఖ్యం. విటమిన్ ఏ, సి, డి,...
koppula

బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ: కొప్పుల

బీజేపీ దళితుల వ్యతిరేక పార్టీ అన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. దళితుల ప్రాణాలు తీసిన చరిత్ర...
school

దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవు

దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌...

కంటి జబ్బులతో ఎవరూ బాధపడొద్దు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండో దశ కంటి వెలుగును విజయవంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రెండో దశలో భాగంగా ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమవుతుందన్నారు. మూడు రాష్ట్రాల సీఎంల చేతుల...
ktr ghmc

త్వరలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ :మంత్రి కేటీఆర్.

హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో వాటిని పేదలకి అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అధికారులను...
Care hospital doctors

గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న కేర్ హాస్పిటల్స్ వైద్యులు..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ముషీరాబాద్ కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డా.సూర్యప్రకాష్ మాట్లాడుతూ.. మానవ మనుగడకు మొక్కలు...

గ‌వ‌ర్న‌ర్‌తో మాకే పంచాయితీ లేదు- కేటీఆర్

గ‌వ‌ర్న‌ర్‌తో త‌మ‌కేమీ పంచాయితీ లేద‌ని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. త‌న‌కు ఏమాత్రం గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని, క‌నీసం రాజ్యాంగ‌బ‌ద్ధంగా ఓ గ‌వ‌ర్న‌ర్‌కు ద‌క్కాల్సిన ప్రొటోకాల్ మ‌ర్యాద కూడా త‌న‌కు ద‌క్క‌డం లేద‌ని...

తాజా వార్తలు