Sunday, May 19, 2024

రాష్ట్రాల వార్తలు

indrakara reddy

హారితహారంపై ప్రజాప్రతినిధులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లేఖ

ఈ నెల 25 న ప్రారంభం కానున్న ఆర‌వ విడ‌త‌ తెలంగాణ‌కు హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో పాల్గొని, ప్రజలందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేయాలని స‌హ‌చ‌ర ‌మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌,...
Karnataka

అక్కడ మళ్లీ లాక్‌డౌన్‌..!

దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ లాక్‌డౌన్‌ విధించే అలోచనలో ఉన్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం మరోసారి లాక్ డౌన్...
cm jagan

పేద మహిళలకు అండగా ‘వైఎస్సార్ కాపు నేస్తం’..

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ జగన్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్లుతోంది. కరోనా సంక్షోభం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనకడుగు వేయకుండా ఏపీ సర్కార్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. తాజాగా మరో పథకాన్ని...
corona in AP

ఏపీలో ప్రతీ ఇంటికీ కరోనా పరీక్షలు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు మరింత పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గటం లేదు. ఏపిలో కరోనా...
Covid-19 in Goa

గోవాలో తొలి కరోనా మరణం..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు కరోనా నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఇప్పటివరకూ కరోనాతో ఒక్కరు కూడా మృతి చెందని గోవాలో మొదటిసారి ఓ...
Minister niranjan reddy

రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రికార్డు సమయంలో ఒకే రోజు 50.84 లక్షల...
corona

తెలంగాణలో కరోనాతో వైద్యుడి మృతి..

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ అదుపులోకి రావడం లేదు.. ఈ వైరస్‌ ప్రస్తుతం...
Dost

విద్యార్థులకు శుభవార్త.. దోస్త్ నోటిఫికేషన్‌ విడుదల..

డిగ్రీ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుభవార్త తెలిపింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి దోస్త్(తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం ప్రకటించిన దోస్త్...
ktr Webinar

అంతర్జాతీయ పెట్టుబడిదారులతో కేటీఆర్ భేటీ..

ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అపూర్వమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జల...
Puri Rath Yatra

పూరి రథయాత్రకు సుప్రీం అనుమతి..

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ గడగడలాడిస్తోంది. ఇక ఇండియాలో కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ రథయాత్రకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ కొన్ని నిబంధనలతో కూడిన అనుమతిని...

తాజా వార్తలు