Wednesday, May 8, 2024
Home వార్తలు రాష్ట్రాల వార్తలు

రాష్ట్రాల వార్తలు

Language Pandit

స్కూల్ అసిస్టెంట్లుగా భాషా పండితులు..

పదోన్నతులలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పోస్టులకు భాషా పండితులను మాత్రమే అర్హులుగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెం 1,2 తేదీ 5.02.2021 విడుదల చేసింది. ఆమేరకు 2009లో విడుదలైన అడ్హాక్ సర్వీసు...

Revanth:కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే రాబోతుందని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన రేవంత్...సభలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గెలుపు ఖాయం...

ల్యాండ్ టైటిలింగ్‌..సందేహమేలా?

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ ద్వారా ఏదో జరిగిపోతుంది అని టీడీపీ ప్రచారం చేస్తుండగా వైసీపీ మాత్రం గతంలో టీడీపీ నేతలు మద్దతిచ్చి...

KTR:దేశానికి ఏం చేస్తారో చెప్పండి?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశం కోసం ఏదైనా విజ‌న్ ఉంటే చెప్పండి.....

BRS:కేసీఆర్ బస్సుయాత్ర ఒకరోజు పొడగింపు

తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం గులాబీ అధినేత కేసీఆర్ ప్రచారానికి మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ బస్సుయాత్రను మరో రోజు పొడగించారు. మే 11వ తేదీన ఉదయం 10...

సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయండి..ఈసీ ఆదేశం

జగనన్న పాలనలో అమలు చేస్తున్న పథకాలను నిలిపివేసింది ఈసీ.మొన్నటి మొన్న వృద్దులకు పెన్షన్లు అందకపోవడం వల్ల ఎండల్లో బ్యాంకులు చుట్టూ ఎంతలా తిరిగారో చూశాం. ఇప్పుడు మరో దెబ్బ తగిలినట్టు అయ్యింది. జగనన్న ప్రభుత్వంలో...

బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టుకు కవిత..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా..కవిత బెయిల్...

Owaisi:రిజర్వేషన్లను తొలగించే కుట్ర

రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు సాధించాలనుకుంటోందని చెప్పారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో పతంగీ ఎగురుతుందని,...

గ్రీన్ ఛాలెంజ్‌లో నూతన వధువరులు..

గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటిన నూతన వధువరులు, జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా లో నూతన వధువరులు గాడ్గే ధీరజ్ వైష్ణవి మొక్కలు నాటారు, ముఖరా కె సర్పంచ్...

TTD:రూ.38 లక్షల విరాళంతో అన్నప్రసాద వితరణ

తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం...

తాజా వార్తలు