కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే రవిశంకర్ పాలాభిషేకం..

252
mla ravishankar
- Advertisement -

కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచ చరిత్రలో రికార్డ్ అన్నారు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. నేటికి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ వద్ద సందర్శించారు ఎమ్మెల్యే. ఈసందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

- Advertisement -