Tuesday, May 28, 2024

రాష్ట్రాల వార్తలు

sunitha yadav

లేడి సింగం…రాజీనామా!

సినిమాల్లో కూడా చూడలేని దైర్యం……మంత్రి కొడుకుని రఫ్ ఆడించింది..పై అధికారులు మండలిస్తే రాజీనామా చేసింది.. అధికారుల మొఖం మీదనే మీలాగా నేను చట్టాన్ని కాదని బానిస బ్రతుకు బ్రతకలేనని చెప్పింది. ఇంతకీ ఆమె...
rains

తెలంగాణ వెదర్ రిపోర్టు…

కర్ణా‌టక పరి‌సర ప్రాంతాల్లో 3.1 కిలో‌మీ‌టర్ల నుంచి 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తుండగా ఎత్తుకు వెళ్ళేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మరియు దాని...
harishrao

సీఎం సహాయనిధికి ఎస్‌బీ ఆర్గానిక్స్ విరాళం..

కరోనా బాధితులను ఆదుకునే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామంలో ఉన్న ఎస్. బి. ఆర్గానిక్ లిమిటెడ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 5 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు...
srsialam dam

శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు..

శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా చేరుతోంది. జూరాల జలాశయం నుంచి 49 వేల 800 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్ కి చేరగా ప్రస్తుతం నీటి మట్టం : 815.50 అడుగులు. పూర్తి...
coronavirus

తెలంగాణలో 37వేలు దాటిన కరోనా కేసులు…

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37 వేలు దాటింది. మంగళవారం 1,524 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఒక్కరోజే 10 మంది మృత్యువాత పడ్డారు.ఇక తెలంగాణలో ఇప్పటివరకు 37,745 కరోనా పాజిటివ్ కేసులు...
corona

తెలంగాణలో కరోనా మరణాల రేటు ఒక్కశాతమే!

తెలంగాణలో ఇప్పటివరకు 36221 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ తెలిపారు.11525 టెస్టులు నిన్న ఒక్కరోజే పరీక్షలు చేశామని….దేశంలో 2.7 శాతం డెత్ రేట్ ఉంటే, తెలంగాణ లో...
boppai

బొప్పాయితో రోగనిరోధకశక్తి…

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల‌ రోగనిరోధకశక్తి పెరిగి.వైరస్‌ల నుంచి ర‌క్షిస్తుంది.అలాగే బొప్పాయిని తరచూ తీసుకోవడం వల్ల‌ జలుబు, ఫ్లూ మరియు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ ను...
task

టాస్క్ ద్వారా ఉద్యోగాల భర్తీ..

ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు మరియు విద్యాసంస్థలలో సినర్జీని తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన లాభాపేక్షలేని సంస్థ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), ప్రపంచంలోని ప్రముఖ ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సెరాతో...
bihar

బీహార్‌లో 16 నుండి లాక్‌ డౌన్‌!

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజుకు 25 వేలకు పైగా నమోదవుతుండటం అందరిని ఆందోళన కలిగిస్తుండగా కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ విధించే ఆలోచనలో...
ashok gehlet

రాజస్ధాన్ రాజకీయ సంక్షోభం…అప్‌డేట్స్!

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ ఎమ్మెల్యేలతో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 10 మంది స్వతంత్ర్య ఎమ్మెల్యేలు...

తాజా వార్తలు