Tuesday, May 7, 2024

రాష్ట్రాల వార్తలు

etela

హుజురాబాద్‌లో ఈటల ఓడిపోవడం పక్కా…!

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ దూకుడుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఇప్పుడు మరో కొత్త భయం పట్టుకుంది. హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరనున్న...
harish

ఉద్యోగాల నియామ‌కాల ప్ర‌క్రియ‌పై మంత్రి హ‌రీశ్‌రావు స‌మీక్ష‌

తెలంగాణ ఉద్యోగ జాతరలో భాగంగా త్వరల్లో గ్రూప్‌3, 4 ఇంజినీర్ల నియామకాలు చేపట్టాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ‌పై హ‌రీశ్‌రావు స‌మీక్ష సమావేశం నిర్వ‌హించారు....

అన్ని శాఖల ఆడిటింగ్ ఆన్‌లైన్‌లో జరిగేలా‌ చర్యలు‌ తీసుకోండి..

వంద‌కు వంద శాతం అన్ని శాఖ‌ల ఆడిటింగ్ ఆన్‌లైన్‌లో జ‌రిగే దిశ‌గా అడుగులు వేయాల‌ని ఆర్థిక మంత్రి హరీష్‌ రావు సూచించారు. రంగారెడ్డి జిల్లాలో ప్ర‌యోగాత్మ‌కంగా ఆన్‌లైన్ ఆడిటింగ్ ప్రారంభించాల‌న్నారు. ఆడిట్ శాఖ...
v

రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ దీపికా రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర సంగీత‌, నాట‌క అకాడమీ చైర్‌ప‌ర్స‌న్‌గా దీపికా రెడ్డి నియామ‌కం అయ్యారు. ఆమె రెండేండ్ల పాటు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2016లో...
cm kcr

నాడు అంబేద్కర్…నేడు కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ముందుగా అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. హుజూరాబాద్‌ నియోజక వర్గంలో ఐదు...
ktr

డ్రోన్ల ద్వారా మెడిసిన్స్ పంపిణీ: కేటీఆర్

హైదరాబాద్ వికారాబాద్‌లో మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టును మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించారు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తున్నామని, ఈరోజు...

Tirumala:తిరుమల ఘాట్‌ రోడ్లలో ఆంక్షల సడలింపు

తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ సడలించింది. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి...
plane

హెలికాప్టర్ ప్రమాదం..11 మంది మృతి

తమిళనాడులోని కూనూర్ వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ హెలికాప్టర్‌లో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ ,ఆయన భార్యతో పాటు 14 మంది ప్రయాణిస్తుండగా ఇప్పటివరకు 11 మంది మృతదేహాలు...
ramana

హైదరాబాద్‌కు సీజేఐ..రాజ్‌భవన్‌లో భస

సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వస్తున్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకొనున్నారు.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రమణ..హైదరాబాద్‌లో రాజ్‌భవన్‌లో భస చేయనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మాట్లాడిన రమణ…...

ప్రయాణంలో వాంతులా..ఇలా చేయండి!

చాలామంది ప్రయాణం చేసే సమయంలో వాంటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. బస్సు ఎక్కిన లేదా కారు ప్రయాణం చేసిన కొందరిని ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. మరికొందరిలో అయితే దూర ప్రయాణం, గతుకులా ప్రయాణం,...

తాజా వార్తలు