Tuesday, May 28, 2024

రాష్ట్రాల వార్తలు

vani devi

ఎమ్మెల్సీ వాణిదేవీకి కరోనా..

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండగా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఇటీవలె హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా గెలుపొందిన సురభి వాణీదేవి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని...
ujjal bhuyan

తెలంగాణ సీజేగా ఉజ్జల్ భూయన్..

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయన్ నియామకం అయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా వెళ్లనుండగా ఈ క్రమంలోనే హైకోర్టులో...

ఎంత తిన్న సన్నగానే ఉన్నారా?

నేటి రోజుల్లో చాలమంది అధిక బరువుతో సతమతమౌతుంటే మరికొంతమంది బరువు పెరిగేందుకు ఆరాటపడుతుంటారు. ఎందుకంటే కొంతమంది ఎంత తిన్న ఏం తిన్న ఉండాల్సిన వెయిట్ కంటే చాలా తక్కువ బరువు కల్గి ఉంటారు....

డ్రంక్ అండ్ డ్రైవ్..ఎంతమంది దొరికారో తెలుసా?

న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులు చాలామంది పట్టుబడ్డారు. గ్రేటర్ వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా మొత్తం 5819 మంది పట్టుబడ్డారు. పోలీసులు మందు బాబుల వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో...
kcr cm

రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం..

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఆర్థికశాఖ మంత్రిగా పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని అన్నారు. సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో...
kcr

ఆరు మండలి స్థానాలు టీఆర్ఎస్‌కే ..

రాష్ట్రంలో ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశావాహులు భారీ సంఖ్యలో ఉండగా సామాజికవర్గం, సీనియారిటీని పరిగణలోకి తీసుకుని అవకాశం కల్పించనున్నారు సీఎం కేసీఆర్....

హోళీ వేడుకల్లో సీఎం రేవంత్ ఫ్యామిలీ

దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ పండగ సందర్భంగా మనవడితో కలిసి సరదాగా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు సీఎం...

టీడీపీ నేత వంగలపూడి అనితపై ఎమ్మెల్యే రోజ ఫైర్‌..

మహిళా సమస్యలపై పోరాడేటప్పుడు ఎంత హుందాగా నడుచుకోవాలో వైసిపి మహిళా నేత, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా నగరిలో చేపట్టిన "క్యాండిల్ ర్యాలీ" చూస్తే అర్థమౌతుంది!. ఒక ఆడబిడ్డ చనిపోతే ఆమె స్పందించిన తీరు,...

MLC Kavitha:గులాబీ జెండా ఎగరాలి

సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలన్నారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న టీచింగ్‌, నాన్ టీచింగ్ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆదివారం హైదరాబాదులో ఎమ్మెల్సీ...

ఈటల కోవర్ట్ రాజకీయాలపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ కాషాయ పార్టీకి కోలుకోలేని దెబ్బపడింది. హుజురాబాద్‌ పట్టణ బీజేపీ అధ్యక్షుడు నందగిరి మహేందర్ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పాడు. తన రాజీనామా లేఖను బండి సంజయ్‌కు పంపారు....

తాజా వార్తలు