హైదరాబాద్‌కు సీజేఐ..రాజ్‌భవన్‌లో భస

121
ramana
- Advertisement -

సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వస్తున్నారు. మధ్యాహ్నం 3.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకొనున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రమణ..హైదరాబాద్‌లో రాజ్‌భవన్‌లో భస చేయనున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మాట్లాడిన రమణ… శ్రీవారి ఆశీస్సులతో తన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయన్నారు. న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తానని తెలిపారు. సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

- Advertisement -