శ్రీలక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల ప్రారంభం..
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నెంబర్ 27లో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలోని దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి వద్ద నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకంను ప్రారంభించారు మంత్రి కేటీఆర్.దీంతో నిర్మల్ నియోజకవర్గంలోని 99 గ్రామాల...
తెలంగాణపై కేంద్రం వివక్ష: కేటీఆర్
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష స్పష్టంగా కనిపించిందన్నారు మంత్రి కేటీఆర్. మేడ్చల్ జిల్లా పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసిన అనంతరం మాట్లాడిన కేటీఆర్…కేంద్ర బడ్జెట్తో తెలంగాణకు ఒరింగేమీలేదన్నారు.
మెట్రో రైలు కు...
వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
వర్షాకాలంలో వాతావరణం చల్లబడటం కారణంగా పలు రకాల బ్యాక్టీరియా, వైరస్ లు, ఫ్లూ కు సంబంధించిన క్రిములు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే మిగిలిన కాలాలతో పోల్చితే వర్షాకాలంలో చాలా త్వరగా...
ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నకు అత్యున్నత పురస్కారం..
ప్రముఖ తెలంగాణ జానపద గాయకుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నను అత్యున్నత పురస్కారం వరించింది. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు. 2021 సంవత్సరానికి గాను కవిత్వ విభాగంలో ఆయనకు ఈ పురస్కారం...
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంగుల ..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి గంగుల కమలాకర్. కుటుంబ సమేతంగా ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి దంపతులకు ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు స్వామివారి...
ట్రాఫిక్ హోంగార్డును అభినందించిన హైకోర్టు సీజే..
ట్రాపిక్ హోంగార్డును అభినందించారు హైకోర్టు సీజే సతీశ్ చంద్ర శర్మ. తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్ హోంగార్డ్ను ప్రశంసించారు. ఈ ఘటన అబిడ్స్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద...
చంద్రబాబు దర్శకత్వంలో రేవంత్:ఎర్రోళ్ల
చంద్రబాబు దర్శకత్వంలో సీఎం రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఎర్రోళ్ల..కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కడియం అన్ని...
గ్రీన్ ఛాలెంజ్…వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకున్న నాగ్…
మీరు ఇప్పటి వరకు ఓ మూడు కోట్ల వరకు మొక్కలు నాటారా ? అంటూ హోస్ట్ నాగార్జున అడగ్గానే, చిన్న చిరునవ్వుతో… 16 కోట్ల మొక్కలు నాటామని బదులిచ్చారు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”...
దేశంలో అత్యధిక పంటలు పండే రాష్ట్రం..తెలంగాణ
దేశంలోనే అత్యధిక పంటలు పండే రాష్ట్రం తెలంగాణ అన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు...
శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు..
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్టీవెన్స్ కంపెనీస్ ఛైర్మన్ ప్రకాష్ కే షా, నరసారావు పేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల...