Friday, April 26, 2024

రాష్ట్రాల వార్తలు

potato juice

ఆలుగ‌డ్డ జ్యూస్‌తో ప్రయోజనాలు?

సాధారణంగా మ‌నం ఆపిల్ , అర‌టిపండ్లు, ద్రాక్ష ఇలా ప‌లురకాల జ్యూస్ ల‌ను తాగుతాం. ఎండ వేడిమి నుంచి త‌ట్టుకోవ‌డానికి ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతాయి. మాములుగా మ‌నం ఆలుగడ్డ‌ల‌తో ప‌లు ర‌కాల వంట‌లు...

Leechi Fruit:లిచీ పండ్లతో..జాగ్రత్త!

వేసవిలో ప్రకృతి ప్రసాదించే పండ్లలో లిచీ పండ్లు కూడా ఒకటి. స్ట్రాబెరి రూపంలో ఉండే ఈ పండు రుచిలో కాస్త పులుపు, ఒగరు, తీపి సమపాళ్లలో కలిగి ఉంటుంది. చాలామంది ఈ పండ్లను...

మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్

మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 21...
shanmukh

బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 87 హైలైట్స్

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 87 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. కాజల్‌ని ప్రియాంక నామినేట్ చేయడాన్ని తప్పుబట్టారు మానస్. కాజల్‌కి నువ్ చెప్పిన రీజన్ కరెక్ట్...
iphones

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఐ ఫోన్లు పట్టివేత..

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఐ ఫోన్లతో పాటు నాలుగు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. గురువారం దుబాయ్ ప్రయాణీకుల నుండి కోటి యాబై లక్షల రూపాయల విలువ చేసే ఐఫోన్లు...

మల్లు స్వరాజ్యం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి- మంత్రి

స్వాతంత్ర్య, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్థివ దేహాన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సీపీఎం కార్యాలయం మాకినేని బసవ పున్నయ్య భవనంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ నేపథ్యంలో...

Haritha Telangana:కేటీఆర్ హర్షం

హరిత తెలంగాణ పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.ప్ర‌పంచ పర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఓ బుక్‌ను విడుద‌ల చేసింది. సెంట‌ర్ ఫ‌ర్ సైన్స్ అండ్...
minister harish

బీజేపీ నేతలపై మంత్రి హరీశ్ ధ్వజం..

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరం నీళ్లు పారలేదని తొండి మాటలు చెప్పే బీజేపీ నాయకులు.. సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు రండి. ఎక్కడెక్కడ నీళ్లు పారాయో.. చెరువులు, కుంటలు నిండాయో.. రుజువులు...

TTD:గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతిలోని టీటీడీ పరిపాలన‌ భవనంలో జనవరి 26వ తేదీ శుక్ర‌వారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరిపాలన‌ భవనం వెనక వైపున గల ప‌రేడ్‌ మైదానంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి...
ap corona

ఏపీలో 7 లక్షలకు చేరుకున్న కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో ఏపీలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరగడం కలకలం రేపుతోంది. నిన్న ఒక్క రోజు 6,133 కేసులు నమోదు...

తాజా వార్తలు