కూతురు పెళ్లి…సీఎంను ఆహ్వానించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
ఈ నెల 26న మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిన్న కుమార్తె హర్షిత వివాహం జరగనుంది. ఈ సందర్భంగా వివాహా ఆహ్వానపత్రికను ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్కు అందజేశారు మంత్రి. వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు....
ప్రైమ్ టైం న్యూస్ అప్డేట్స్ టుడే..
1. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్2. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్3. చిన్నారి మోక్షకు మెరుగైన వైద్యం...
ఎమ్మెల్సీ అనంతబాబును సస్పెండ్ చేసిన వైసీపీ..
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైలుపాలైన ఎమ్మెల్సీ అనంత బాబుపై వైసీపీ అధినాయకత్వం చర్యలు తీసుకుంది.. అనంత బాబును పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ బుధవారం సాయంత్రం...
భట్టికి సీఎం కేసీఆర్ చురకలు…
కాంగ్రెస్ శాసనసభా పక్షనేత భట్టి విక్రమార్రకు చురకలు అంటించారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సర్పంచ్ల విషయం గురించి ఎమ్మెల్యే భట్టి మాట్లాడిన మాటలు సత్యదూరమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత...
4వే లైన్గా హైదాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి..
హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డు గా అభివృద్ధి చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లను నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి...
దేశంలో 91 లక్షలు దాటిన కరోనా కేసులు..
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91 లక్షలు దాటాయి. గత 24గంటల్లో కొత్తగా 44,059 పాజిటివ్ కేసులు నమోదుకాగా 511 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలి: హరీష్
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు…కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన మాటలు సత్యదూరం అని మండిపడ్డారు....
ఏపీ…జగన్ జాగీరు కాదు: నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్…సీఎం జగన్ తాత జాగీరు కాదన్నారు టీడీపీ నేత నారా లోకేశ్. 3, 4 విడతల్లో వైసీపీ అధికార దుర్వినియోగం చేయకుండా పోటీ చేయాలని సవాల్ విసిరారు
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి...
కరోనా విజృంభణ.. ఒడిశాలో లాక్డౌన్..
కరోనా మహమ్మారి రోజురోజుకు దేశవ్యాప్తంగా పెరిగిపోతుంది. కరోనా కట్టడికి పలు రాష్టాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఇందలో భాగంగా ఇప్పటికే లాక్ డౌన్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల్లో లాక్...
సెప్టెంబర్ 2న ఘనంగా పార్టీ జెండా పండగ: కేటీఆర్
సెప్టెంబర్ రెండవ తేదీన జరిగే పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. గ్రామలు, పట్టణాలలోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేసి...