4వే లైన్గా హైదాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి..
హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డు గా అభివృద్ధి చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లను నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి...
క్లౌడ్ బరస్ట్..అంటే ఏంటో తెలుసా?
క్లౌడ్ burst అనే పదం ఎప్పుడు వాడతారు అంటే ఒక గంటలో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 110 మిల్లీ మీటర్ల వర్షం పడితే దానిని కుంభ వృష్టి లేదా క్లౌడ్ burst...
మొక్కలు నాటిన గైనకాలజిస్ట్ స్రవంతి..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా సైనిక్ పురి లో తన భర్త డా.రామకృష్ణ ప్రసాద్,పిల్లలతో కలిసి మొక్కలు నాటారు డా.స్రవంతి గైనకలాజిస్ట్.
ఈ సందర్భంగా డా.స్రవంతి...
ఈ ఆదివారం ట్యాంక్ బండ్పై ‘సండే – ఫన్డే’ లేదు
హైదరాబాద్ : ఈ ఆదివారం (సెప్టెంబర్ 19) ట్యాంక్బండ్పై ఫన్డే ఉండదని అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఆదివారం రోజున ట్యాంక్బండ్పై గణేశ్ నిమజ్జన...
రాష్ట్రంలో రాగల 3 రోజులు భారీ వర్షాలు..
తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఒకటి ,రెండు ప్రదేశాలలో కొన్ని...
మొక్కలు నాటిన TRSMA అధ్యక్షులు ఆనంద్ రావు..
రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు,హరిత బంధు, వృక్షమిత్రులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా TRSMA అధ్యక్షులు ఆనంద్ రావు తానోబ తన జన్మదినం సందర్భంగా తమ...
దళిత బంధు యూనిట్లు పంపిణీ చేసిన మంత్రులు..
దేశంలోనే దళిత బంధు పథకం గొప్పదని, నిన్న కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం కరీంనగర్...
టీఎస్ఆర్టీసీ..రాత్రి 8 గంటల వరకే వారికి డ్యూటీ!
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళ కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకే డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు...
ఏపీలో కొత్తగా 1,316 మందికి కరోనా పాజిటివ్..
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 75,165 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 1,316 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో...
క్రికెట్ లెజెండ్ మృతి…కేటీఆర్ సంతాపం
క్రికెట్ లెజెండ్,ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్(52) థాయ్లాండ్లో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వార్న్ మృతితో క్రీడా ప్రపంచం షాక్కు గురైంది. వార్న్ ఆకస్మిక మరణం షాకింగ్కు గురిచేసిందని ట్విట్టర్ ద్వారా...