తీన్మార్ మల్లన్న అరెస్ట్..
బ్లాక్ మెయిల్ చేసిన కేసులో చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ. 30 లక్షలు డిమాండ్ చేయగా ఈ...
ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: గవర్నర్
తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ కొత్త చరిత్రను సృష్టిస్తోంది అని కొనియాడారు. ప్రభుత్వం, ప్రజల కృషితో కొవిడ్ నుంచి...
కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు..
ఏపీలో ఇవాళ కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 423 మంది కోలుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,84,689 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....
మొక్కలు నాటిన ఎమ్మెల్సీ తాత మధు..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా తన పుట్టినరోజు సందర్భంగా హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్సీ తాత మధు మొక్కలు నాటారు.
ఈ...
కష్టకాలంలో కరోనా బాధితులను ఆదుకోవాలి: ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలను తు.చ. తప్పకుండా ఆచరించాలి. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని, పారిశుద్ధ్యాన్ని పల్లెల్లో నిరంతరం కొనసాగించాలి. శాఖల పరమైన అభివృద్ధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. లక్ష్యాలకనుగుణంగా...
టీఆర్ఎస్..సంక్షేమ సర్కార్: మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు డివిజన్ పటాన్చెరు మండల అమీన్పూర్ మున్సిపాలిటీ అమీన్పూర్ మండలం పరిధిలోని 146 మంది లబ్ధిదారులకు మంజూరైన 1కోటి...
ఇంటింటా వైద్య పరీక్షలు: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు, ఈ అంశంపై ఈరోజు మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి...
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..
మొన్నటి దాకా ఏపీలో కరోనా ప్రభంజనం కొనసాగింది. ప్రతి రోజు వేలాది కేసులు నమోదవుతూ జనాలను బెంబేలెత్తించాయి. కొన్ని రోజుల నుంచి కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో కొత్త...
మొక్కలు నాటిన మలక్పేట్ జిహెచ్ఎంసి డీసీ..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మలక్ పేట్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బండ్లగూడ...
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల..
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 45,975 మంది పరీక్ష రాయగా, 41,506 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది ఐసెట్ లో 90.28...