Thursday, April 25, 2024

వార్తలు

Inter Results:ఇంటర్ ఫలితాలు రిలీజ్..

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in, results.cgg.gov.in లో విద్యార్థులు తమ మార్కులను...

వీర్య వృద్దిని పెంచే ‘గొరక్షాసనం’!

నేటి రోజుల్లో పురుషులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య సంతనలేమి.. మారుతున్న ఆహారపు అలవాట్లు లేదా విపరీతమైన పని ఒత్తిడి వంటి కారణాల వల్ల పురుషుల్లో వీర్య కణాల ఒత్తిడి తగ్గిపోవడంతో చాలామంది పురుషులు...
brain

మెదడు చురుగ్గా ఉండాలంటే..!

మెదడు పూర్తి ఆరోగ్యంగా ఉండి, సమర్థవంతంగా పనిచేస్తే మన ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం పెరుగుతాయి. ఏకాగ్రత కూడా సమకూరుతుంది. కానీ ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉంటాం. ఏదో ఆలోచిస్తుంటాం. కొన్నిసార్లు...

‘తొలంగులాసనం’తో ఆ సమస్య దూరం..!

నేటిరోజుల్లో జీవన విధానంలో మార్పులు, ఆహార నియమాల్లో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మనకు తెలియకుండానే కొన్ని ఆరోగ్య సమస్యలు చుట్టూ ముడుతూ ఉంటాయి. ముఖ్యంగా పని ఒత్తిడిలో పడి టైమ్ కి...

TTD:వైభవంగా ముగిసిన తెప్పోత్సవాలు

తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి.ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా...

ఇవి పాటిస్తే.. బాడీ ఫిట్‌నెస్ సూపర్!

అందమైన శరీరాకృతి కావాలని ఎవరికి ఉండదు.. ప్రతిఒక్కరికి ఉంటుంది. తమ శరీరానికి ఒక పర్ఫెక్ట్ రూపు ఉండాలని, అందరిలోనూ బాగా కనిపించాలని స్త్రీపురుషులు ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే చాలమంది పెళ్ళికి...

Beef:బీఫ్‌ ఎక్కువగా తింటున్నారా?

మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాల హెల్త్ టిప్స్ పాటించడం ఎంతో ముఖ్యం. అయితే మనకు పోషకాహార లోపంతోనే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కూరగాయలు తినడం...

Smart Watch:స్మార్ట్ వాచ్ వాడితే..మంచిదేనా?

నేటి రోజుల్లో స్మార్ట్ వాచ్ అనేది ఫ్యాషన్ ట్రెండ్ గా మారిపోయింది. దాదాపు ప్రతి ఒక్కరూ చేతికి స్టైల్ గా స్మార్ట్ వాచ్ ధరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు, ఈ స్మార్ట్ వాచ్...

నేటి ముఖ్యమైన వార్తలివే…

()పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్, బాలకృష్ణలపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. పతంజలి ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని దాఖలైన పిటిషన్‌పై మండిపడింది సుప్రీం. పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను...

ఎవరెస్ట్ మసాలపై నిషేధం..!

ఎవరెస్ట్ ఫుడ్ మసాలపై నిషేధం విధించింది సింగపూర్ ప్రభుత్వం. మసాలాల మిశ్రమాలలో క్యాన్సర్ కారక పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ అవశేషాలు పరిమితికి మించి ఉన్నట్టు గుర్తించడంతో హాంకాంగ్, సింగపూర్ ప్రభుత్వాలు నిషేధం విధించిందని...

తాజా వార్తలు