Sunday, May 5, 2024

వార్తలు

సపోటాతో ఉపయోగాలు!

చలికాలం ముగింపు దశ మొదలు కొని వేసవి కాలంలో కూడా దొరికే ఫలాల్లో సపోటా ఒకటి. చూడడానికి బ్రౌన్ కలర్ లోనూ రుచిలో మధురంగా ఉండే సపోటాను చాలమంది ఎంతో ఇష్టంగా తింటూ...

జుట్టు రాలుతోందా..ఈ సమస్యలే కారణం!

నేటి రోజుల్లో జుట్టు రాలిపోవడం అనేది సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పురుషుల్లో ఈ జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తోంది....

రాయ్‌బరేలీ బరిలో రాహుల్..

ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. రాయ్ బరేలీ నియోజకవర్గం నుండి రాహుల్ గాంధీ, అమేథీ నుండి కిషోరి లాల్ శర్మ...

‘బకాసనం’ వేస్తే ఏమౌతుందో తెలుసా?

బకాసనం అనేది యోగాలో ఒకవిధమైన ఆసనం.. బకము అనగా కొంగ.. ఈ ఆసనం చూడడానికి నీటిలో నించున్న కొంగను పోలి ఉంటుంది. అందుకే ఈ ఆసనానికి బకాసనం అనే పేరు వచ్చింది. ఈ...

ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం..

ఒక దేశంలో ప్రజాస్వామ్య ము సక్రమంగా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకోవాలంటే ఆ దేశములో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు. పత్రికా రంగము మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్ర్యము అమలవుతుంటే ఆ...

TTD: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, 2024 మే 01: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం మే 3వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వంలోని మీటింగ్ హాల్‌లో...

ఈ డ్రింక్ తో..ఆ సమస్యలన్నీ చెక్!

ఈ వేసవిలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం పెద్ద సవాలే. ఎందుకంటే విపరీతమైన ఎండ, వాతావరణ మార్పుల కారణంగా శరీర ఆరోగ్యం వేగంగా దెబ్బ తింటుంది. అందుకే డిహైడ్రేషన్ పెరిగి వడ దెబ్బ తగలడం, ఇమ్యూనిటీ...
nungu

వేసవిలో ఈ పండ్లు తింటే ఎంతో మేలు..

వేసవి వచ్చిందంటే చాలు ఎండల ప్రభావం పడకుండ ఆరోగ్యంపై అధిక శ్రద్ద వహిస్తుంటారు. వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎండాకాలంలో శరీరంలో నీటి శాతాన్ని...

‘బాక్’..విజువల్ వండర్

అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సిరీస్ 'అరణ్మనై' నుంచి సుందర్ సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా నటించిన 'అరణ్మనై 4' థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో బాక్ అనే టైటిల్‌తో వస్తున్న...

జగన్ పై షర్మిల..నవ సందేహాలు!

ఏపీ సీఎం జగన్‌పై లేఖాస్త్రం సంధించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నవ సందేహాల పేరుతో మరో లేఖను సంధించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని అన్నారు....

తాజా వార్తలు