Friday, April 19, 2024

వార్తలు

నులిపురుగుల సమస్యను ఇలా గుర్తించండి!

కొందరిలో మలవిసర్జన చేసినప్పుడు చిన్న చిన్న పురుగులు కనిపిస్తూ ఉంటాయి. వీటినే నులిపురుగులు అంటారు. ఈ నులిపురుగుల సమస్య చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారికి కడుపులో నొప్పి,...

ఈ పండ్ల రసాలు తాగితే.. ఎంత మేలో !

నేటి రోజుల్లో బరువు తగ్గడం చాలమందికి అతిపెద్ద సమస్యగా మారింది. ఎన్ని జాగ్రత్తలు పాటించిన, ఎలాంటి మెడిసిన్ వాడిన కొంతమంది బరువు తగ్గడంలో విఫలం అవుతుంటారు. అయితే నిపుణుల సలహా మేరకు ఆహారపు...

తెలంగాణలో 5 గంటల వరకే పోలింగ్..

తెలంగాణ లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఏపీ సహా మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుందని తెలిపింది ఈసీ. 5 గంటల వరకే పొలింగ్...

TTD:వైభ‌వంగా స్న‌ప‌న తిరుమంజ‌నం

తిరుమల శ్రీవారి ఆలయంలో బుధ‌వారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం...

సన్ ఫ్లవర్ విత్తనాలతో ఎన్ని ప్రయోజనాలో?

సన్ ఫ్లవర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దీనిని తెలుగులో పొద్దు తిరుగుడుపువ్వు అంటారు దీనిలో ఉండే విత్తనాలతో వంటనూనె తయారుచేస్తారు. మన దేశంలో విరివిగా ఉపయోగించే వంటనూనెలలో సన్ ఫ్లవర్...

Priyanka:బీజేపీకి 180 సీట్లు కూడా రావు

బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్‌పైనే ఆధారపడిందని ఆరోపించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఈవీఎంల ట్యాంపరింగ్ చేయకుంటే బీజేపీకి 180 సీట్లు కూడా రావన్నారు.ఓ మీడియాతో మాట్లాడిన ప్రియాంక... దేశంలో ఒక‌వేళ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తే,...

వైభవంగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బుధ‌వారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 నుండి 11 గంటల మధ్య మిథున‌ లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా...

కాళ్లలో తిమ్మిర్లను ఇలా తగ్గించండి!

చాలామందికి కాళ్లు చేతులు తరచూ తిమ్మిర్లకు గురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ తిమ్మిర్ల కారణంగా నడవలేని స్థితి కూడా ఏర్పడుతుంది. అయితే తిమ్మిర్లు ఎప్పుడో ఒకసారి రావడం సర్వసాధారణం. కానీ కొందరిలో...

నేటి ముఖ్యమైన వార్తలివే..

()రేపు నాలుగో విడత లోక్ సభ,ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపి 25 లో స్థానాలు పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు, బీహార్ 5 లోక్ సభ స్థానాలు, ఝార్ఖండ్...

నాలుగో విడత నోటిఫికేషన్..తెలుగు రాష్ట్రాల్లో అలర్ట్

రేపు నాలుగో విడత లోక్ సభ,ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపి 25 లో స్థానాలు పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు, బీహార్ 5 లోక్ సభ స్థానాలు, ఝార్ఖండ్...

తాజా వార్తలు