Friday, May 24, 2024

వార్తలు

petrol price today

22వ రోజు ఆగని పెట్రో మంట…

వాహన వినియోగదారులకు చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశీ ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 22వ రోజు పెట్రోల్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆదివారం లీటర్ పెట్రోల్ పై...
puvvada

ప్రతీ గ్రామం హరితవనంగా మారాలిః మంత్రి పువ్వాడ అజయ్

హరితహారం కార్యక్రమంతో ప్రతీ గ్రామం హరితవనంగా మారాలి అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ…6వ...
covid 19

కరోనా ఎఫెక్ట్…సీఎం కార్యాలయం మూసివేత

పుదుచ్చేరి లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా కరోనా కారణంగా ఏకంగా సీఎం కార్యాలయాన్నే మూసివేశారు. పుదుచ్చేరిలోని శాసనసభ సీఎం కార్యాలయంలో పనిచేసే...
sand mafia

కోహెడలో అక్రమమట్టి తవ్వకాలను అడ్డుకున్న స్ధానికులు

తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కోహెడ రెవెన్యూ పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు స్ధానిక కౌన్సిలర్లు, ప్రజలు. ఈసందర్భంగా అక్రమ త్రవ్వకాలు జరుపుతున్న వారిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు....
Minister Jagadish

ఉద్యమ స్ఫూర్తితో హరితహారంలో పాల్గోనాలి

తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో హరితహారం కార్యక్రమంలో పాల్గోనాలని పిలుపునిచ్చారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. నల్గొండ జిల్లా నకిరేకల్ లో హరితహారం కార్యక్రమంలో పాల్గోన మొక్కలు నాటారు మంత్రి జగదీశ్ రెడ్డి....
cp anjankumar

హైదరాబాద్ సీపీ ఇంట్లో పాము కలకలం..

సీపీ అంజనీకుమార్‌ను కాపాడిన పెంపుడు శునకం . హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ కారులోకి ఓ జెర్రీ పోతు పాము దూరింది . అంబర్ పేట పోలీస్ క్వార్టర్స్ లో ఆయన ఉంటున్నారు . ఈ...
errabelli

మంకీ ఫుడ్‌ కోర్టులతో కోతుల బెడదకు చెక్‌..

6వ విడత తెలంగాణ కు హరితహారం లో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండ‌లం మడిపల్లి గ్రామంలోని కపిల్ హోమ్స్ లో మొక్క‌లు నాటారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ...
coronavirus

5 లక్షలు దాటిన కరోనా కేసులు…

దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో అత్యధికంగా 18, 552 పాజిటివ్ కేసులు నమోదు కాగా 384 మంది మృతి చెందారు. ఇక దేశంలో ఇప్పటివరకు...
Petrol Rate Today

21వ రోజూ ఆగని పెట్రో మంట..

దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. వరుసగా 21వ రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. ఓ వైపు ప్రజల నుండి తీవ్ర నిరసన వస్తున్న ఇవేమీ పట్టించుకోని చమురు కంపెనీలు పెట్రోల్...
flights

జులై 15 వరకు విమాన సర్వీసులు రద్దు..

కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు డీజీసీఏ ఉత్తర్వులు...

తాజా వార్తలు