ఐసోలేషన్ వార్డుగా వైశ్య హాస్టల్…
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో ముషీరాబాద్ లో వాసవి ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాసవి శ్రీ గెల్లి నారాయణ చెట్టి విద్యార్థి వసతి గృహాన్ని త్వరలో ఆర్యవైశ్య కోవిడ్ పేషెంట్ల...
ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టులు: రమేష్ రెడ్డి
కరోనా వైరస్ సోకిన వారికి లక్షణాలు ఉంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుందని తెలిపారు డి ఎమ్ ఈ రమేష్ రెడ్డి .దీనికి ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షలు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు...గవర్నమెంట్ లో...
తెలంగాణ వెదర్ రిపోర్టు..
తెలంగాణలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టును వెల్లడించింది వాతావరణ శాఖ.చత్తీస్ గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మరియు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.
అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో...
ఆ బస్సుల రంగులను మార్చండి: సీఎం కేసీఆర్
మహిళలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ఆర్టీసీ ఉమెన్ బయో టాయిలెట్ బస్సులను టీఎస్ ఆర్టీసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఈ బస్సులు గులాబీ రంగులో ఉండే విధంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ‘టాయిలెట్...
12 లక్షలు దాటిన కరోనా కేసులు..
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. గత 24 గంటల్లో రికార్డు స్ధాయిలో 45,720 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 1129 మంది మృత్యువాతపడ్డారు.
దీంతో దేశంలో మొత్తం కరోనా...
భగ్గుమన్న బంగారం…
బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. శ్రావణమాసం నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు భారీగా జరగనున్న నేపథ్యంలో పెరుగుతున్న పసిడి ధరలు సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. పసిడి బాటలోనే వెండి కూడా పెరిగింది.
హైదరాబాద్ మార్కెట్లో...
ఆగస్ట్ 3న కరోనా వాక్సిన్ రిలీజ్..!
కరోనాపై పోరులో ఇది నిజంగానే శుభవార్త. కరోనా వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ సక్సెస్ కావడంతో ఆగస్టు 3న కరోనా వ్యాక్సిన్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది రష్యా. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు...
ఐజీఎస్టీ కమిటీలో సభ్యుడిగా హరీష్ రావు..
ఐజీఎస్టీ పరిష్కారంపై నియమించిన మంత్రుల బృందంలో మార్పులు చేసిన జీఎస్టీ కౌన్సిల్.2019 డిసెంబర్లో ఏర్పాటైన కమిటీలో మార్పులు చేస్తూ ఆఫీస్ మెమోరాండం విడుదల చేసింది జీఎస్టీ కౌన్సిల్.ఏడుగురు సభ్యులతో కొత్త కమిటీ ఏర్పాటు...
సత్పవర్తన కలిగిన ఖైదీల విడుదల: సీఎం కేసీఆర్
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు శాఖను ఆదేశించారు. దీనికోసం అవసరమైన జాబితాను రూపొందించాలని కోరారు. ప్రగతి భవన్ లో...
తెలంగాణ వెదర్ అప్డేట్…
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టును అందించింది వాతావరణ శాఖ.చత్తీస్ గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మరియు కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది.
అక్కడక్కడ ఉరుములు,...