Sunday, May 5, 2024

వార్తలు

achennayudu

ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్ట్..

ఏపీ ఈఎస్‌ఐ స్కామ్‌లో మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత,టెక్కలీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ స్కామ్‌లో కొద్దిరోజులుగా అచ్చెన్నాయుడు ఉన్నట్లుగా వార్తలు వెలువడుతుండగా ఇవాళ అరెస్ట్ చేసింది ఏసీబీ. టెక్కలీలోని...
Gold Rate Today Live

50వేలకు చేరువలో బంగారం…

పసిడి ధరలు కొండెక్కాయి. రికార్డు స్దాయిలో గరిష్ట ధరకు చేరుకున్నాయి బంగారం ధరలు. 10 గ్రాముల బంగారం దాదాపుగా రూ. 50 వేలకు చేరుకుంది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ....
Ramesh Pokhriyal Nishank

ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్స్ ఇవే..

కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ జాబితాను విడుదల చేశారు. జాతీయ స్థాయిలో 10...
newzealand

ఆకాశమంత ఎత్తులో న్యూజిలాండ్ ప్రధాని..!

ఆమె ఒక దేశానికి ప్రధాని..ఓ చంటిబిడ్డకు తల్లి. తన బిడ్డకి ఆపద వస్తే ఎలా తల్లడిల్లిపోతుందో అంతకుమించి కరోనా కోరల్లో చిక్కుకుపోయిన తనదేశాన్ని కాపాడటానికి శాయశక్తులా పోరాడింది. కరోనాపై పోరులో తన దేశం...
rajasthan

రాజస్ధాన్‌లో మళ్లీ తెరపైకి ఆపరేషన్ ఆకర్ష్‌..!

రాజ్యసభ ఎన్నికల వేళ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది బీజేపీ. మధ్యప్రదేశ్‌లో ఆపరేషన్ కాంగ్రెస్ సక్సెస్ కావడంతో రాజస్ధాన్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక మే...
coronavirus

2 లక్షల 86వేలకు చేరిన కరోనా కేసులు…

దేశంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 9996 పాజిటివ్ కేసులు నమోదుకాగా 357 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల...
india china

భారత్, చైనా మధ్య కుదిరిన ఏకాభిప్రాయం

భారత్ - చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు శాంతిచర్చలతో బ్రేక్ పడింది. బుధవారం ఇరు దేశాల మధ్య చర్చలు జరుగగా మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. సానుకూల వాతావరణంలో...
gold rate

భారీగా పెరిగిన బంగారం ధర…

పసిడి ధర పరుగులు పెడుతోంది. రోజురోజుకి బంగారం ధరకి రెక్కలు వస్తుండగా కొనాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. పెరుగుతున్న ధరలతో కనీసం బంగారం షాపులపైపు చూడాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల...
vande bharat

ప్రారంభమైన వందేభారత్‌ మిషన్‌ ఫేజ్‌-3

ఢిల్లీ వందే భారత్ మిషన్ ఫేజ్ - 3 ప్రారంభమైంది. నేటి నుంచి జూలై 1 వరకు కొనసాగనుంది వందేభారత్‌ మిషన్‌ ఫేజ్‌-3 . కరోనా ప్రభావంతో విదేశాల్లో చిక్కుకున్న వారిని వందేభారత్‌...
coronavirus india

ఒక్కరోజే 9985 కరోనా కేసులు…279 మంది మృతి

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూను ఉంది. గత 24 గంటల్లో 9985 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒక్కరోజే 279 మంది మృతిచెందారు. ఇక ఇప్పటివరకు 276583 పాజిటివ్ కేసులు నమోదుకాగా...

తాజా వార్తలు