రాష్ట్రంలో అడవుల పెంపకానికి పెద్దపీట- జగదీష్ రెడ్డి
మొక్కలు నాటడంపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చొరవ చూపితే ప్రజలను భాగస్వామ్యం చెయ్యడం కష్ట సాధ్యం కాబోదని...
కరోనా కొంత వరకు వ్యాప్తి తప్పదు కానీ..!
ప్రస్తుత తరుణంలో కరోనా వైరస్ వ్యాప్తి కొంత వరకు తప్పదు.. కానీ భయ పడాల్సిన అవసరం లేదని చికాగో లోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ క్లినికల్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ అండ్ సర్జరీ,...
టీబీజీకేఎస్ నాయకత్వంలో కార్మికుల ఆందోళన..
బొగ్గు గనులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) భగ్గుమంది. వేలాది కార్మికులకు ప్రత్యక్షంగా,లక్షలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాది కల్పించే బొగ్గు గనులను కాపాడుకునే లక్ష్యంతో జంగు...
తెలంగాణలో రాగల మూడురోజుల్లో భారీ వర్షాలు..
తూర్పు- పశ్చిమ shear zone Lat.10.0 deg.N వెంబడి 2.1 km నుండి 5.8 km ఎత్తు మధ్య ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది....
MSME రంగానికి తెలంగాణ అండ..
తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ప్రారంభించి మూడు సంవత్సరాల్లోనే ఎంఎస్ఎంఈ రంగానికి అపూర్వమైన సేవలందిస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఇబ్బందుల్లో ఉన్న ఎంఎస్ఎంఈలను ఆదుకోవడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ...
జులై 15వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో జులై 15వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కరోన వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది....
ఏపీ రైతులకు తీపి కబురు..
ఆంధ్రపదేశ్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సంక్షేమనికి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గత రెండు రోజులుగా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లకు నేడు కాస్త ఉపశమనం లభించింది. ఈ వారాన్ని మార్కెట్లు లాభాలతో ముగించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 329 పాయింట్లు...
రేషన్ డీలర్ల ఖాతాల్లోకి డబ్బులు జమా
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మూడు నెలలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు...
గిరిజన సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం
గిరిజన సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి పువ్వాడ అజయ్ భూమిపూజ చేశారు....