కర్నాటకలో చేజేతులా మునిగిపోతున్న కాంగ్రెస్ !
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కర్నాటక ఎన్నికలు ఎంతటి చర్చనీయాంశం అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ గెలుపుకోసం మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జెడిఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు...
Odisha:కాసేపట్లో పెళ్లి…అంతలోనే అరెస్ట్
పెళ్లి అంటే నూరేళ్ల పంట. అయితే ఓ వ్యక్తి మాత్రం పెళ్లి సమయంలో పోలీసులు అరెస్ట్ కాబడ్డాడు. వివారాల్లోకి వెళ్తే...ఒడిశాలోని బారగఢ్ జిల్లాలోని డెంకానాల్కు చెందిన అజిత్ కుమార్ భోయ్ ఒడిశా ఆర్టీసీలో...
భారత్..కరోనా అప్డేట్
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 2,29,175 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,355 మందికి పాజిటివ్గా తేలగా 26 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 57,410 కేసులు...
మన్ కీ బాత్..ఏప్రిల్ 30న 100వ ఎపిసోడ్
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేపట్టిన మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30కల్లా వందవ ఎపిసోడ్ను ప్రసారం కానుంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున్న ఈ...
DMK:ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. ఎంటంటే..!
తమిళనాడులోని అధికార డీఏంకే ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కే. అన్నామలై డీఎంకే ఫైల్స్ పేరుతో సంచలన ఆరోపణలు చేసి నెల రోజులు కూడా కాలేదు. అంతలోనే మరో సంచలనమైన విషయాలను బయట పెట్టారు....
Delhi:మేయర్ పీఠంపై షెల్లీ ఒబెరాయ్
ఆప్ నేత షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్ పీఠంను ఆధిరోహించింది. బీజేపీ అభ్యర్థి శిఖారాయ్ తన నామినేషన్ను విత్డ్రా చేసుకోవడంతో షెల్లీ ఒబెరాయ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 4వ తేదీన...
దోశలు వేసిన ప్రియాంక గాంధీ..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. అధికార కాంగ్రెస్ - బీజేపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల అగ్రనేతలు పాల్గొని మరింత హీట్ పెంచగా కాంగ్రెస్...
దేశంలో 24 గంటల్లో 9,629 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,79,031 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,629 మందికి పాజిటివ్గా తేలింది. 29 మంది ప్రాణాలు కొల్పోయారు. ఇక...
భోజనం చేసిన తరువాత స్వీట్స్ తింటే.. ఎమౌతుందో తెలుసా ?
సాధారణంగా చాలా మందికి రుచికరమైన భోజనం చేసిన తరువాత స్వీట్స్ తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా వివాహ వేడుకల్లోనూ లేదా ఏదైనా ఫంక్షన్స్ లోనూ భోజనానికి ముందు లేదా భోజనం తరువాత స్వీట్స్...
మోడీ “మన్ కీ బాత్ “.. మౌనమేందుకు జీ !
నరేంద్ర మోడీ ప్రస్తుతం చాలా విషయాలపై మౌనం వహిస్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికి ఆయన మాత్రం మౌనం వీడడం లేదు. ఇటీవల గౌతమ్ ఆదానీ హిండెన్ బర్గ్ నివేధికల...