Thursday, April 25, 2024

జాతీయ వార్తలు

Modi:ఓటు హక్కును వినియోగించుకోండి

తొలి విడత ఎన్నికల సమరం ప్రారంభమైంది. 102 లోక్ సభ స్థానాల్లో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోండగా సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న వారికి...

Supreme:ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి

ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలలని అభిప్రాయపడింది సుప్రీం కోర్టు. స్వేచ్ఛ‌గా, న్యాయ‌బ‌ద్ధంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌డానికి తీసుకున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించాల‌ని సుప్రీంకోర్టు ఇవాళ ఎన్నిక‌ల సంఘాన్ని కోరింది. వీవీ ప్యాట్ కేసులో విచారణ చేపట్టిన సుప్రీం......

తెలంగాణలో 5 గంటల వరకే పోలింగ్..

తెలంగాణ లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఏపీ సహా మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుందని తెలిపింది ఈసీ. 5 గంటల వరకే పొలింగ్...

Priyanka:బీజేపీకి 180 సీట్లు కూడా రావు

బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్‌పైనే ఆధారపడిందని ఆరోపించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఈవీఎంల ట్యాంపరింగ్ చేయకుంటే బీజేపీకి 180 సీట్లు కూడా రావన్నారు.ఓ మీడియాతో మాట్లాడిన ప్రియాంక... దేశంలో ఒక‌వేళ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తే,...

నాలుగో విడత నోటిఫికేషన్..తెలుగు రాష్ట్రాల్లో అలర్ట్

రేపు నాలుగో విడత లోక్ సభ,ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏపి 25 లో స్థానాలు పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు, బీహార్ 5 లోక్ సభ స్థానాలు, ఝార్ఖండ్...

అయోధ్యలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. అయోధ్యంలోని రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలిసారి శ్రీరామ నవమి వేడుకలు కావడంతో మంగళహారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక...

ఆ రాష్ట్రాలలో క్లీన్ స్వీప్..బీజేపీ టార్గెట్!

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంపై కన్నేసిన బీజేపీ.. అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అటు నార్త్ లోనూ ఇటు సౌత్ లోనూ పార్టీ యొక్క బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ పార్టీని బలపరిచే...

2029 జమిలి ఎన్నికలు..గ్యారెంటీ!

గత కొన్నాళ్లుగా దేశంలో ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఎలక్షన్ ఖర్చు తగ్గించేందుకు అలాగే రాష్ట్రాలను ఒకే తాటిపై నడిపేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు...

దేశవ్యాప్తంగా రూ.4658.16 కోట్లు సీజ్

75 ఏండ్ల లోక్ సభ ఎన్నికల చరిత్రలోనే ఈసారి ఎన్నికల ముందే అత్యధికంగా డబ్బును సీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అక్రమ మధ్యం, డబ్బు,ఇతర ఆభరణాలు అన్ని కల్పి దేశవ్యాప్తంగా 4658.16...

BJP Manifesto:హైలైట్స్ ఇవే

2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోడీతో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు...

తాజా వార్తలు