Friday, April 26, 2024

జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా రూ.4658.16 కోట్లు సీజ్

75 ఏండ్ల లోక్ సభ ఎన్నికల చరిత్రలోనే ఈసారి ఎన్నికల ముందే అత్యధికంగా డబ్బును సీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అక్రమ మధ్యం, డబ్బు,ఇతర ఆభరణాలు అన్ని కల్పి దేశవ్యాప్తంగా 4658.16...

BJP Manifesto:హైలైట్స్ ఇవే

2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోడీతో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు...

రాజ్యాంగం ఎలా ఏర్పడిందో తెలుసా?

200 ఏళ్ల బ్రిటిష్ని రంకుశ పాలన తరువాత ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలితంతో మన దేశానికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్ర్యం లభించింది. స్వాతంత్ర్యం అయితే లభించింది గాని, అప్పటికి ఇంకా...

‘రాజ్యాంగం రద్దు’.. బీజేపీ ప్రయత్నమదేనా?

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ బీజేపీ పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యం ఇరు పార్టీలు చేసుకుంటున్న పరస్పర విమర్శలు కొత్త...

12న మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్

రేపు మూడవ విడత లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. 12 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో 94 లోక్ సభ నియోజకవర్గాలకు 3వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుండి నామినేషన్లు స్వీకరించనుండగా నామినేషన్లు...

Congress:కాంగ్రెస్ కు 17 సీట్లు..అన్యాయమా?

సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలన్నిటిని ఇండియా కూటమిలో భాగం చేస్తోంది. గత కొన్నాళ్లుగా ఇండియా కూటమిలో సీట్ల పంపకాల...

వేసవిలో బీరు తాగుతున్నారా..జాగ్రత్త!

వేసవిలో శీతల పానీయాలు తాగడం సర్వసాధారణం. అయితే మద్యం ప్రియులు మాత్రం బీరు ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతుంటారు. ప్రపంచం మొత్తం మీద నీరు, టీ వంటి పానీయాల తరువాత చాలామంది ఎక్కువగా తాగేది...

2029 నో ఎలక్షన్స్..మోడీ ప్లాన్ అదే!

కేంద్రంలో గత పదేళ్ళు గా ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా హ్యాట్రిక్ విజయం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ప్రధానంగా మోడీ మేనియాతోనే గత రెండు సార్లు అధికారం...

ప్రధాని సీటుపై కాంగ్రెస్..మాస్టర్ ప్లాన్!

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఇండియా కూటమిని ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్న తరచూ వేధిస్తూనే ఉంది. ఎన్డీయే కూటమి తరుపున నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా...

రూ.450కే సిలిండర్..కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే

దేశ వ్యాప్తంగా రూ.450కే సిలిండర్ అందిస్తామని కాంగ్రెస్ ప్రజలకు వాగ్దానం చేసింది. న్యాయ్ పత్ర పేరుతో 25 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. అగ్నివీర్ స్కీమ్ రద్దు, సీఏఏను తొలగిస్తాం వంటి...

తాజా వార్తలు