Friday, April 26, 2024

జాతీయ వార్తలు

ములాయం ఆరోగ్యంపై ఆఖిలేశ్‌కు ఫోన్‌ చేసిన సీఎం

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పార్లమెంట్‌ సభ్యుడు ములాయం సింగ్‌ యాదవ్‌ ఇటీవల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ములాయం...

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం..ప్రచండ్‌ హెలికాప్టర్లు

భారత అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తొలిసారిగా తయారు చేసిన లైట్‌ కంబాట్‌ హెలికాప్టర్స్‌ (ఎల్‌సీహెచ్) ప్రచండ్‌ను సోమవారం భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌...
sonia

భారత్ జోడో యాత్రలో సోనియా

ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. అక్టోబర్ 6వ తేదీన కర్ణాటకలో జరిగే భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు సోనియా. రాహుల్ గాంధీ...

దేశంలో 24 గంటల్లో 3011 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో దేశంలో 3011 కరోనా కేసులు నమోదుకాగా 28 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,45,97,498కి చేరగా 4,40,32,671...
pk

ప్రశాంత్ కిశోర్…పాదయాత్ర అప్‌డేట్

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తన దేశ వ్యాప్త పాదయాత్రను నేటి నుంచి ప్రారంభించనున్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా 3,500 కిలో మీటర్ల మేర పాదయాత్ర జరగనుంది. జన్‌ సురాజ్‌ ప్రచారంలో భాగంగా...

స్వచ్ఛ సర్వేక్షణ్‌ల్లో తెలంగాణ 2వ స్థానం..16 అవార్డులు సొంతం

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఇటీవల ప్రకటించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలను అవార్డులు వరించాయి. అక్టోబర్‌ 2న మహాత్మా...

డిజిటల్‌ ఇండియా కాన్‌క్లేవ్‌లో :కేటీఆర్‌

డిజిటల్‌ ఇండియా కాన్‌క్లేవ్‌ సదస్సులో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో ఐటీ రంగంలో సాధించిన ఐటీ ఎగుమతులను, సాధించిన ప్రగతిని ఈ...

నో పీయూసీ… నో ప్యూయల్‌ :ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్‌

దేశ రాజధానిలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చెల్లుబాటు అయ్యే పొల్యూషన్‌ అండర్‌ సర్టిఫికెట్‌(పీయూసీ) చూపించకుంటే పెట్రోల్‌ బంకుల్లో చమురు పోసేదే లే అని ఢిల్లీ...

ఢిల్లీలో అవార్డులు… గల్లీలో నీచ రాజకీయాలు :సీఎం కేసీఆర్‌

కేంద్ర మంత్రుల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి మండిప‌డ్డారు. వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిమ మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. బీజేపీ గల్లీ రాజకీయాలు మానుకోవాలని సీఎం కేసీఆర్‌...
cm kcr

అన్ని వసతులు ఉన్న..ఈ దేశం వంచించబడుతోంది :సీఎం

అన్ని ర‌కాల వ‌స‌తులు, వ‌న‌రులు ఉన్న ఈ దేశం వంచించ‌బ‌డుతోంది.. అవ‌కాశాలు కోల్పోతుంద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్‌ లోని ప్రతిమ మెడికల్‌ కళాశాల ను ప్రారంభించిన... ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన...

తాజా వార్తలు