Saturday, April 20, 2024

జాతీయ వార్తలు

నటి తునిషా మర్డర్‌పై కంగనా కామెంట్…

నిత్యం వార్తాల్లో నిలిచేందుకు తహతహలాడే వ్యక్తి బాలీవుడ్‌ క్వీన్ కంగనా రనౌత్‌. తాజాగా జరిగిన ఓ ఘోర ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌ బుల్లితెర కథానాయిక తునిషా శర్మ ఆత్మహత్యపై ఘాటైన...
National Highway

మరో జాతీయ రహదారికి కేంద్రం అనుమతి..

తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఏపీ లోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి ఇచ్చింది. ఈ నూతన జాతీయ రహదారితో హైదరాబాద్ నుంచి...
vijay diwas

వీరజవాన్ల యాదిలో…కార్గిల్ విజయ్ దివాస్‌

22 ఏళ్ల క్రితం పాక్ సైన్యం భారత్‌లో చొరబడగా వారిని సమర్ధవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం. దాదాపు మూడు నెలల పాటు సాగిన కార్గిల్ పోరులో భారత జవాన్లు వీరోచిత పోరాటంతో పాక్...
india coronavirus cases

ఒక్కరోజే 15వేల కరోనా కేసులు..465 మంది మృతి

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి వేల సంఖ్యలో పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,968 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 465 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 4,56,183 కరోనా...
PV-Narasimha-Rao

తెలుగు జాతి కీర్తి పతాక..పీవీ నరసింహారావు

భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు. ఒకే ఒక్క తెలుగువాడు, పాములపర్తి వేంకట నరసింహారావు. అది కాంగ్రెస్‌ పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. తుమ్మితే...

చేనేత గురించి మోదీకి పోస్టు కార్డు రాసిన కవిత

భారతదేశంలో ఆనాదిగా వస్తున్న చేనేతపై గుదిబండ మోపవద్దని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రాచీన కాలం నుండి వ్యవసాయంతో పాటుగా చేనేత వృత్తి ఉందని పేర్కొన్నారు. బ్రిటీష్‌కాలంలో కూడా లేనివిధంగా చేనేతపై పన్నుల...

ఓపెనింగ్‌ కోసం ఆ నలుగురే పోటీ:యూవీ

2023లో జరగబోయే ప్రపంచకప్‌కు భారత ఆటగాళ్లలో ఓపెనింగ్‌ కోసం చాలా మంది పోటిపడుతున్నారని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌(సిక్స్‌ల హీరో) అన్నారు. ప్రముఖ సంస్థకు ఇంటర్వూలో మాట్లాడుతూ... ప్రస్తుతం భారత జట్టకు ఓపెనింగ్‌...
midatala dandu

మరో 4 వారాలు అప్రమత్తం!

ఓ వైపు కరోనా మరోవైపు మిడతల దండు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో నాలుగు వారాలు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఏవో) సూచించింది. దేశంలోని అన్ని...

ఢిల్లీ-ముంబై..ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించిన మోదీ

దేశాభివృద్ధిలో బలమైన స్తంభంగా ఢిల్లీముంబై నిలవనుందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఢిల్లీ దౌసా లాల్‌సోట్‌ల మధ్య పూర్తియిన తొలిదశ రహదారిని మోదీ ప్రారంభించారు. రాజస్థాన్‌లోని...
India

పీడీఎఫ్‌లో భారత దేశ పటం..అద్భుతం!

భారతదేశం అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం దేశం. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా పాలించబడే ఒక సమాఖ్య. దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం,...

తాజా వార్తలు