Saturday, May 4, 2024

జాతీయ వార్తలు

modi

గుజరాత్ కిచిడి తయారుచేస్తా:మోడీతో ఆసీస్ ప్రధాని

రోనా వైరస్ నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని భారత్-ఆసీస్ దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు ప్రధాని నరేంద్రమోడీ.ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మెరిసన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర...
vijay mallya

త్వరలో భారత్‌కు మాల్యా అప్పగింత..!

బ్యాంకులకు వేల కోట్ల రుణం ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను భారత్‌కు త్వరలోనే తీసుకున్నారు. మాల్యా అప్పగింతకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. త‌న‌ను భార‌త్‌కు అప్ప‌గించ వ‌ద్దు...
Cyclone Nisarga

తీవ్ర తుపానుగా మారిన నిసర్గ..

అరేబియ మహాసముద్రంలో ఏర్పడిన నిసర్గ తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ముంబైకి దక్షణ నైరుతి దిశగా 165 కి.మీ దూరంలో, గుజరాత్‌లోని సూరత్‌కు దక్షణ నైరుతి దిశలో 395 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్టు...
love aggarwal

2 లక్షల 7 వేలకు చేరిన కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 14 రోజుల్లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 7వేలకు...
coronavirus

కరోనా…అప్ డేట్స్

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. ఇప్పటివరకు కరోనా 213 దేశాలకు విస్తరించగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 64,79,836కు చేరాయి. ఈ మహమ్మారితో 3,82,227 మంది చనిపోగా 30,09,732 మంది...
modi amith shah

తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్ర తి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ,హోంశాఖ మంత్రి అమిత్ షా. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు,...
modi telangana

దేశ ప్రగతిలో తెలంగాణ పాత్ర కీలకం: మోడీ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ మేరకు ట్వీట్టర్‌లో ట్వీట్ చేసిన మోడీ ….తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో...
ramnath kovind

తెలంగాణ ప్రజల సేవలు చిరస్మరణీయం: రామ్‌నాథ్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారత రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం అన్నారు. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి...
rs elections

19న రాజ్యసభ ఎన్నికలు..

ఈ నెల 19న 24 రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది ఎన్నికల సంఘం. 10 రాష్ట్రాల్లో కరోనా కారణంగా వాయిదా పడిన స్ధానాలు 18 ఉండగా మిగిలిన ఆరు తాజా స్ధానాలకు...
india corona cases

కరోనా…ఆసియాలో అగ్రస్ధానంలో భారత్!

కరోనా మహమ్మారి రోజురోజుకు దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ 7వ స్ధానంలో నిలవగా ఆసియాలో అగ్రస్ధానంలో నిలిచింది. గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్థాయిలో...

తాజా వార్తలు