భారత్లో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల ఉత్పత్తి..
భారత్కు చెందిన ప్రఖ్యాత ఫార్మసీ కంపెనీ పనేసియా బయోటెక్ రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి భారత్లో ప్రారంభించింది. స్పుత్నిక్- వి వ్యాక్సిన్లను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్...
మరోసారి కేంద్రమంత్రి పీయూష్తో రాష్ట్రమంత్రుల బృందం భేటీ..
ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో ఇవాళ మరోసారి భేటి కానుంది రాష్ట్ర మంత్రుల బృందం. సాయంత్రం 7.30 గంటలకు కృషి భవన్ లో సమావేశం...
మోడీ ప్రసంగంపై అభ్యంతరం..ఈసీకి ఫిర్యాదులు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రసంగంపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్లో ఇటీవల జరిగిన ఓ ఎన్నికల సభలో మాట్లాడిన మోడీ ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. అప్పుడు...
సీఎం నితీశ్కు కరోనా
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో ,47,512 యాక్టివ్ కేసులుండగా 1 5,26,110 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటికే పలువురు కరోనా బారిన పడగా తాజాగా బీహార్...
Sonia:సోనియాకు ‘ఓటమి’ భయం!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా యాత్రల పేరుతో...
దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు…
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు విధించిన లాక్ డౌన్ సత్ఫలితాలనిస్తున్నాయి. గత 24 గంటల్లో 1,86,364 పాజిటివ్ కేసులు నమోదుకాగా 3,660 మంది...
ఎంపీ జీతం ఒక్కరూపాయి తీసుకోను..అంతా వారికే: భజ్జి
ఆప్ నుండి ఇటీవలె రాజ్యసభకు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భజ్జి కీలక ప్రకటన చేశారు. ఎంపీగా తనకు వచ్చే జీతంలో నుండి రూపాయి కూడా...
భారత్ జోడో యాత్రలో ప్రియాంక…
కాంగ్రెస్కు పునర్వైభవం కోసం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టే ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జోడో యాత్ర...
స్వదేశి నినాదంకు తూట్లు పొడుస్తున్న కేంద్రం :కేటీఆర్
ప్రధాని మోదీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. నాడు మహాత్మాగాంధీ స్వదేశీ స్పూర్తిని ప్రజల్లో పెంపొందించడానికి ఆత్మనిర్భర్ చిహ్నంగా చరఖా...
మే 3 వరకు రాజస్థాన్లో లాక్డౌన్..!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్ధాయిలో కేసులు నమోదవుతుండగా పలు చోట్ల నైట్ కర్ఫ్యూ,కొన్ని చోట్ల తిరిగిలాక్ డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్లో ఇవాళ్టి నుంచి...