ఎంకే స్టాలిన్ ఏకగ్రీవ ఎన్నిక..
డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్టాలిన్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పార్టీ నేతలు. డీఎంకే ప్రధాన కార్యదర్శిగా దురై మురుగన్, కోశాధికారిగా టీఆర్బాలు ఎన్నికయ్యారు.
స్టాలిన్...
మోహన్ భగవత్కు అసద్ కౌంటర్
ముస్లింలు జనాభ నియంత్రణపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. భగవత్ సాహబ్ నేను మిమ్మల్ని ఖురాన్ చదవమని ఆహ్వానిస్తున్నాను. పిండాన్ని చంపడం...
బీజేపీని నిలువరించే సత్తా బీఆర్ఎస్కే ఉంది: ఏఐఎఫ్బీపీ
దేశంలో మోదీ, అమిత్ షాల ఉన్మాదంతో కూడిన బీజేపీ ఫాసిస్టు రాజకీయ విధానాలను ఎదుర్కోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాంతీయ పార్టీని జాతీయపార్టీ భారత్ రాష్ట్ర సమితిగా తీర్మానించడమే జాతీయ రాజకీయాల్లో...
భారత వైమానిక దళంకు కొత్త యూనిఫాం
భారత వైమానిక దళం ఏర్పాటై 90వ వార్షిక దినోత్సవంలో భాగంగా కొత్త యూనిఫాంను అందుబాటులోకి తీసుకువచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలో తట్టుకునే విధంగా తయారు చేశారు. ఈ యూనిఫాంను...
ఆ ఊరిలో సైరన్ మోగగానే ఫోన్లు బంద్!
కరోనా లాక్ డౌన్తో జీవన విధానం మారిపోయింది. స్కూల్స్, కాలేజీలు బంద్ కావడంతో ఆన్ లైన్ క్లాస్ల ద్వారా చదువు సాగింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా దీంతో పిల్లలు, పెద్దలు అంతా...
భారత్ కరోనా అప్డేట్..
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 2,797 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా రోజువారి పాజిటివిటి రేటు 1.05 శాతంగా ఉంది. గత 24 గంటల్లో...
అక్టోబరు15 నుంచి 31వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ@సుర్యాపేట
సుర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ గ్రౌండ్ లో అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు రాష్ట్ర స్ధాయి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్మీ...
తదుపరి సీజేఐ ఎవరో తెలపండి :కేంద్ర న్యాయశాఖ
భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా ఎవర్ని నియమిస్తారో చెప్పాలంటూ లలిత్కు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇవాళ లేఖ...
కేటీఆర్ మీడియాతో చిట్చాట్
దేశవ్యాప్తంగా 24గంటల కరెంట్ ఉచితంగ ఇవ్వవచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, 24గంటల ఉచితంగా కరెంటు దేశవ్యాప్తంగా...
శ్రీవారి దర్శనానికి 36గంటల సమయం
దసరా పండుగ వేళ తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు...